KCR

ప్రజలకు ఉపయోగపడేలా అటవీ చట్టాలను మార్చాలి

అటవీ ప్రాంతాల్లో అభివృద్ధికి చట్టం అడ్డువస్తున్నది: ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ఫారెస్ట్ అధికారులు పర

Read More

ప్రభాకర్ రావును 26న హాజరుపరచండి

  ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్  కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద

Read More

కాళేశ్వరం ఓ పనికిరాని ప్రాజెక్ట్

డిజైన్ చూసి ఎన్డీఎస్​ఏనే ఆశ్చర్యపోయింది: మంత్రి ఉత్తమ్ గత పాలకుల అతి తెలివి.. కాళేశ్వరంలో కనిపించింది ఐదేండ్లలో ఎత్తిపోసింది 65 టీఎంసీలే త్వర

Read More

రుణమాఫీ.. చరిత్ర గర్వించే రోజు... షర్మిల  

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో రైతులకు కాంగ్రెస్  సర్కారు చేసిన రుణమాఫీ చరిత్ర గర్వించే రోజని ఏపీ పీసీసీ చీఫ్  వైఎస్  షర్మిల అన్నారు

Read More

రైతును రాజు చేయడమే మా లక్ష్యం

ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే మంత్రులు శ్రీధర్‌‌‌‌ బాబు, తుమ్మల, పొన్నం ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోబోమని వె

Read More

కాళోజి కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి: ప్రొఫెసర్ కంచ ఐలయ్య

హనుమకొండలోని హరిత హోటల్ లో గద్దర్ సంస్మరణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కంచ అయిలయ్య, గద్దర్ గళం ఫౌండేషన్ కార్యద

Read More

రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం : శ్రీధర్ బాబు

 రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్త

Read More

కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది: మంత్రి పొంగులేటి

కరీంనగర్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పదేళ్ల పాలనపై ధ్వజమెత్తారు.  కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో

Read More

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

నల్లగొండ జిల్లాలోని హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  ఓపితో పాటు ప్రసవాల డీటెయిల

Read More

ప్రాణహిత చేవెళ్లను పక్కన పెట్టి కేసీఆర్ తప్పు చేశారు.. దాన్ని మళ్ళీ నిర్మించాల్సిందే : చాడ వెంకట్ రెడ్డి

పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల గురించి మాట్లాడి అమలు చేయాలన్నారు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రడ్డి. ప్రాణహిత-

Read More

అగ్రస్థానానికి ఏకలవ్య బాథమ్

హైదరాబాద్‌‌: హైదరాబాద్ హుస్సేన్‌‌ సాగర్ వేదికగా 15వ మాన్‌‌సూన్ రెగట్టా పోటీలు పోటాపోటీగా సాగుతున్నాయి. నాలుగో రోజు, గురు

Read More

మూడు జిల్లాల్లో..99,041 మంది రైతులు 546.85 కోట్లు

రైతు రుణమాఫీ అమలుకు అధికారుల చర్యలు  రంగారెడ్డి జిల్లాలో 49,741 మందికి  రూ. 278. 6 కోట్లు  మేడ్చల్ జిల్లాలో 2,667 మందికి  ర

Read More

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 9న ‘హలో మాల.. చలో ఢిల్లీ’

తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆగస్టు 9న ఢిల్లీలోని జంతర్​మంతర్​వద్ద ఆందోళ

Read More