Khammam district
సర్వే చేయలే..పాస్ బుక్లు ఇయ్యలే
రెవెన్యూ సిబ్బంది తప్పిదాలతో నష్టపోతున్న రైతులు మూడేండ్ల కింద కలెక్టర్ తో మాట్లాడిన అప్పటి సీఎం కేసీఆర్
Read Moreకారులో సిలిండర్ లీకై మంటలు..దంపతులకు తీవ్ర గాయాలు
మణుగూరు మండలంలో ప్రమాదం మణుగూరు, వెలుగు : కారులో ప్రయాణిస్తుండగా అందులోని సిలిండర్ లీకై అగ్నిప్రమాదం జరగడంతో దంపతులు తీవ్
Read Moreలక్ష్మీదేవిపల్లి మండలంలో ఐదుగురు నకిలీ విలేకర్లు అరెస్ట్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : విలేకర్లమంటూ డబ్బులు వసూళ్లు చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్ ఆదివారం ఒక ప్రకట
Read Moreకిన్నెరసానికి పర్యాటకుల తాకిడి
పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్వద్దకు ఆదివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పర్యాటక కేంద్రంలోని జింకల పార్కు, బాతు కొలను, మ్యూజియంన
Read Moreకేటీపీఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
పాల్వంచ,వెలుగు : పట్టణంలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీ ఎస్)అనుబంధంగా నూతనంగా కేటీపీఎస్ ఎస్సీ, ఎస్టీ, వడ్డెర, జనరల్ కాంట్రాక్టర్స్ అసోసియేష
Read Moreవెన్నెల వాటర్ ఫాల్స్..వేరే లెవల్!
వర్షాలు జోరుగా కురుస్తున్న వేళ.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఏజెన్సీలో ఉన్న వెన్నెల వాటర్ ఫాల్స్ అందాలు వేరే లెవల్ ఉన్నాయి. రథం గు
Read Moreఆఫీసర్లు అలర్ట్గా ఉండాలి : కలెక్టర్ మధుసూదన్ నాయక్
ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ కల్లూరు పెద్ద చెరువు అలుగు, లో లెవెల్ బ్రిడ్జి పరిశీలన విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న ఎ
Read Moreపట్టాలపై పడుకున్న మూగజీవాలు.. రైలు ఢీకొని 20 గొర్రెలు మృత్యువాత
పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురం రైల్వేస్టేషన్సమీపంలో ఆదివారం గూడ్స్ రైలు ఢీ కొని 20 గొర్రెలు చనిపోయాయి. పార్థసా
Read Moreకామేపల్లి పీఏసీఎస్ చైర్మన్గా వీరభద్రం
కామేపల్లి, వెలుగు : కామేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా పుచ్చకాయల వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం సొసైటీ కార్
Read Moreడ్రగ్స్ నియంత్రణపై దృష్టి పెట్టాలి : సీపీ సునీల్ దత్
మధిర, వెలుగు : మాదకద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశ
Read Moreపథకాలు పకడ్బందీగా అమలు కావాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ చండ్రుగొండ, వెలుగు : ప్రభుత్వ పథకాలు గ్రామాల్లో పకడ్బందీగా అమలు చేసేలా
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిడుగు పడి ఇద్దరు పిల్లలు మృతి
ఇద్దరూ అన్నదమ్ములే తల్లిదండ్రులతో కలిసి సరదాగా పొలానికి వెళ్లగా ఘటన భద్రాద్రి
Read Moreమావోయిస్టుల మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతి
నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘటన భద్రాచలం, వెలుగు : ఛత్తీస్గఢ్ రాష్ట
Read More












