
Khammam district
వామ్మో..ఇడ్లీలో బొగ్గు ముక్కలు
మణుగూరు, వెలుగు : సింగరేణి సంస్థ మణుగూరు ఏరియాలోని కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్ క్యాంటీన్ లో ఇడ్లీలో బొగ్గు పెల్లలు రావడం కార్మికులను ఆందోళనకు గురిచేస
Read Moreస్కేటింగ్ లో సత్తా చాటిన సర్వజ్ఞ స్టూడెంట్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని వీడీఓఎస్ కాలనీలో ఉన్న సర్వజ్ఞ స్కూల్ కు చెందిన స్టూడెంట్ ఎ.నివేదిత సోషిని జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలో సిల్
Read Moreఅభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు : ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మ
Read Moreఎండిన పంటలను పరిశీలించిన కలెక్టర్
కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండలం మల్లాయిగూడెం, జుజ్జల్రావుపేలో ఎండిపోయిన వరి పంటలను మంగళవారం ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భ
Read Moreబాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కోరం పరామర్శ
కామేపల్లి. వెలుగు : ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకులు సాతాను గూడెం, తాళ్ల గూడెం గ్రామాలకు చెందిన బోరిగొర్ల సురేశ్, మద్దినేని అనంతరామయ్య కుటుంబ సభ్యులను
Read Moreకేటీపీఎస్ ఎదుట ఇంజినీర్ల సంఘాల నిరసన
పాల్వంచ, వెలుగు : సింగరేణి, జెన్కో ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలన
Read Moreమహిళా శక్తి ద్వారా జీవనోపాధి పొందాలి : జారే ఆదినారాయాణ
ఎమ్మెల్యే జారే ఆదినారాయాణ చండ్రుగొండ, వెలుగు : మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకం సద్వినియోగం చేసుకొని జీ
Read Moreరైతులకు రెండ్రోజుల్లో పంట నష్టపరిహారం : తుమ్మల నాగేశ్వరరావు
8 జిల్లాల్లో సర్వే పూర్తి కాకపోవడంతో ఆలస్యం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో ఇటీవల వరదలు, భారీ వ
Read Moreభద్రాచలం రామాలయంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు : కిరణ్కుమార్
భద్రాచలం, వెలుగు: రామాలయంలో సోమవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ తనిఖీలు నిర్వహించారు. తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన
Read Moreగ్రీవెన్స్ కు భారీగా జనం
మూడు వారాల తర్వాత కలెక్టరేట్ లో ప్రజావాణి పెద్దసంఖ్యలో వచ్చిన దరఖాస్తుదారులు ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం
Read Moreగుండెపోటుతో ఫారెస్ట్ ఆఫీసర్ మృతి
ఖమ్మం జిల్లాలో ఘటన భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కొడుకును చూసేందుకు వెళ్లిన ఫారెస్ట్సెక్షన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో
Read Moreభద్రాచలం ట్రైబల్ మ్యూజియం..ఇక టూరిజం స్పాట్
పర్యాటకులను ఆకర్షించేలా ఆధునీకరణ డెవలప్ మెంట్ చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ త్వరగా నివేదిక అందించాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచన
Read Moreహాస్టళ్లలో మెనూ అమలు చేయకపోతే చర్యలు : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్, వెలుగు : ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకపోతే చర్యలు తప్పవని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హెచ్చరించారు
Read More