Khammam district

ప్రజలకు అధికారులు అండగా ఉండాలి : సాంబశివరావు కూనంనేని

పాల్వంచ, వెలుగు : విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి అండగా నిలవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే క

Read More

ఇటుకరాళ్ల చెరువును పరిశీలించిన: మట్టా రాగమయి

కల్లూరు, వెలుగు : కల్లూరు పట్టణ పరిధిలోని ఇటుక రాళ్ల చెరువును సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ మట్ట

Read More

కొత్తగూడెం జీజీహెచ్​లో సమస్యలపై పేషెంట్ల ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని జిల్లా గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​లో సమస్యలపై సోమవారం పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హాస్పిటల

Read More

వరద రాకుండా చర్యలు చేపడతాం: జారే ఆదినారాయణ

చండ్రుగొండ, వెలుగు:  డబుల్ బెడ్ రూమ్​ ఇండ్ల ను వరద ముంచెత్తకుండా చర్యలు తీసుకుంటానని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లబ్ధిదారులక

Read More

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం :ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు

చెక్కులు పంపిణీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే  మణగూరు/ అశ్వాపురం వెలుగు : వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. గల్లం

Read More

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి

సత్తుపల్లి, వెలుగు : పట్టణంలోని నాళాల పూడికతీత పనులు, మండల పరిధిలోని ఆయా లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే దంపతులు డాక్టర్ మట్టా రాగమయి, దయానంద్ శనివారం పర

Read More

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం : భట్టి విక్రమార్క

ఖమ్మం వరద సహాయక చర్యలను పర్యవేక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఖమ్మం కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో వరద పరిస్థితిపై సమీక్ష మధిర, వ

Read More

మున్నేరు వాగు ఉగ్రరూపం..వరదల్లో చిక్కుకున్న ముగ్గురు యువకులు

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ప్రకాశ్ నగర్ వద్ద డేంజర్ లెవల్లో మున్నేరు ప్రవహిస్తోంది.

Read More

పట్టా ల్యాండా..భూదాన్​ భూమా?

రెవెన్యూ తప్పిదాలతో 30 ఎకరాలపై వివాదం ఎటూ తేల్చని ఆఫీసర్లు నాలుగైదేండ్ల కింద గుడిసెలు వేసుకున్న కుటుంబాలు భూదాన్​ పట్టాలున్నాయంటున్న గుడిసె వ

Read More

చుంచుపల్లి మండలంలో ఆగష్టు 29న జాబ్​ మేళా : ఆఫీసర్​ శ్రీరామ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : చుంచుపల్లి మండల పరిషత్​ ఆఫీస్​లో ఈ నెల 29న నిరుద్యోగులకు జాబ్​ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఎంప్లాయిమెంట్​ ఆఫీసర్​ శ్ర

Read More

గిరిజన మహిళలు ఆర్థికంగా బలపడాలి : ఐటీడీఏ పీఓ రాహుల్

బూర్గంపహాడ్, వెలుగు: గిరిజన మహిళలు ఆర్థికంగా బలపడాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బీ. రాహుల్ అన్నారు. మండలంలోని మోరంపల్లి బంజర్ లోని జై జగదాంబ మేరమ్మ యాడి రెడ

Read More

ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు: ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఖమ్మం అసెంబ

Read More

పీహెచ్​సీ ఎదుట స్థానికుల ఆందోళన

పాల్వంచ రూరల్, వెలుగు: పాల్వంచ మండలం, ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగిన సిబ్బందిని నియమించాలని మంగళవారం పీహెచ్​సీ ఎదుట స్థానికులు ఆందోళన చేశారు.

Read More