NALGONDA
చిట్యాల జాతీయ రహదారిపై ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేస్తా: మంత్రి వెంకట్ రెడ్డి
నల్లగొండ: చిట్యాల మున్సిపాలిటీకి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తానన్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. &
Read Moreడిసెంబర్ 20న.. భూదాన్ పోచంపల్లికి రానున్న ద్రౌపతిముర్ము
యాదాద్రికి రాష్ట్రపతి నేత కార్మికులతో సమావేశం యాదాద్రి, భూదాన్ పోచంపల్లి, వెలుగు:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న యాదాద్రి జిల్లాల
Read Moreసూర్యాపేటలో ...కనుల పండువగా కావడి మహోత్సవం
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పాలకావడి మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఆ
Read Moreకల్తీ పాల కేంద్రాలపై ఎస్వోటీ పోలీసుల దాడి..
భూదాన్ పోచంపల్లి, వెలుగు: కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రాలపై ఆదివారం యాదాద్రి జిల్లా భువనగిరి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించార
Read Moreయాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు షురూ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు ఆదివారం షురూ అయ్యాయి. ఆలయ అర్చకులు తెల్లవారుజామున ప్రధానాలయ ముఖమం
Read Moreసంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్ల పథకం.. బీఆర్ఎస్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
15 రోజుల్లో డ్రగ్స్ మాఫియాపని పడతాం రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నకిరేకల్, వెలుగు: ఆరు గ్య
Read Moreజనవరిలో ఇల్లులేని వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాం:మంత్రి పొంగులేటి
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది.. ఈ రాజ్యంలో మేమంతా సేవకులుగా పనిచేస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్
Read Moreయాదగిరిగుట్ట ఈవోను తొలగించాలని డిమాండ్
యాదగిరిగుట్ట, వెలుగు: మూడేళ్ల కిందనే రిటైర్డ్ అయినా యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా కొనసాగుతున్న గీతారెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మ
Read Moreయాదాద్రిలో భక్తుల రద్దీ..దర్శనానికి 2 గంటల సమయం
యాదాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో తె
Read Moreమల్టీ సర్వీస్సెంటర్లుగా పీఏసీఎస్లు
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘాలను మల్టీ సర్వీస్ సెంటర్లుగా అభివృద్
Read Moreఆధార్ సెంటర్లో అదనపు వసూళ్లు
మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ రెవెన్యూ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్లో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని పట్టణంలోని హౌసింగ్
Read Moreకాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
హుజూర్ నగర్ , వెలుగు: హుజూర్ నగర్ మున్సిపల్ రెండో వార్డు కౌన్సిలర్ జక్కుల శంబయ్య , నాలుగో వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు కాంగ్రెస్&
Read Moreతెలంగాణలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం : బీర్ల అయిలయ్య
రాజాపేట, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెప్పారు. అయిలయ్యకు విప్ పదవి రావడంతో
Read More













