NALGONDA
కాంగ్రెస్ మేనిఫెస్టోను అవమానించిన హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు
సూర్యాపేట, వెలుగు: కాంగ్రెస్ మేనిఫెస్టోని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నూతనకల్ హెడ్ కానిస్టేబుల్ దాచేపల్లి అరవి
Read Moreహుజూర్ నగర్లో ఫ్రీ జర్నీని వినియోగించుకోవాలి : గుడెపు శ్రీనివాస్
హుజూర్ నగర్ , వెలుగు : మహిళకు ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తున్న ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోవాలని హుజూర్నగర్&
Read Moreజగదీశ్ రెడ్డిపై విచారణ జరపాలి : దామోదర్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు:విద్యుత్ శాఖలో రూ.85 వేల కోట్ల అప్పుల విషయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి దామోదర్ రె
Read Moreమదర్ డెయిరీ పాలకవర్గం రద్దు
కో ఆపరేటివ్ రూల్స్ ఉల్లంఘించినందుకే.. సెప్టెంబర్ లో డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరపకుండా వాయిదా వేసిన బోర్డు  
Read Moreరైలు బోగీలో పొగలు..బీబీనగర్ రైల్వే స్టేషన్లో ఘటన
దిగి పరిగెత్తిన ప్రయాణికులు యాదాద్రి, వెలుగు : సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వెళ్లే రైలులో పొగలు కమ్ముకున్నాయి. గమనిం
Read Moreపెండింగ్ ప్రాజెక్టులు పరుగులు పెట్టేనా..?
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిపైనే ఆశలు ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను పట్టించుకోని
Read Moreదేవరకొండలో దారుణ సంఘటన.. ఎస్ఐ దాడిలో వ్యక్తి మృతి!
దేవరకొండలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామపంచాయతీ పాలెం తాండలో నేనావత్ సూర్య నా
Read Moreయాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు..రికార్డు స్థాయిలో ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లి
Read Moreనల్గొండ జిల్లా నుంచి తొలి ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆర్అండ్బీ శాఖకు రెండో మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్టీఆర్ కేబినెట్లో ఆర్అండ్ బి శాఖ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి న
Read Moreబాలు నాయక్కు మంత్రి పదవి ఇవ్వాలి .. గిరిజన సంఘం నేతలు
కొండమల్లేపల్లి, వెలుగు: దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్కు మంత్రి పదవి ఇవ్వాలని గిరిజన సంఘం నేతలు కోరారు. శనివారం మండల సోనియా గాంధీ జన్మదినాన
Read Moreయాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు
యాదాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సండే సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. ద
Read Moreసీఎంఆర్ ఈసారీ లేటే.. మూడో సీజన్ వచ్చినా బియ్యం రాలే
గడువులోగా ఇవ్వని మిల్లర్లు గత వానాకాలం బియ్యం ఇంకా పెండింగ్ యాదాద్రి, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అందించడంలో యాదాద్రి మిల్లర
Read Moreకోమటిరెడ్డి నేతృత్వంలో నల్గొండ జిల్లా అభివృద్ధి
నల్గొండ అర్బన్, వెలుగు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో జిల్లా అభివృద్ధి చెందుతుందని పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పీటీ
Read More












