
new Delhi
హిందువులకు భద్రత కల్పించండి: బంగ్లా ప్రభుత్వానికి భారత్ సూచన
న్యూడిల్లీ: బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనార్టీలకు భద్రత కల్పించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని భారత విదేశాంగ శాఖ కోరింది. హిందూ లీడర్ చిన్మయ్ కృష్ణదాస
Read Moreమేం ఎక్కడ అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తం: రాహుల్ గాంధీ
ఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన రక
Read Moreజన గణనలోనూ కులాల లెక్కలు తీయాలి: సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
న్యూఢిల్లీ: అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని, రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరికి సామాజిక న్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అ
Read Moreప్రధాని మోడీ రాజ్యాంగం చదవలే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగంతోనే సామాజిక సాధికారత లభిస్తోం
Read Moreవిభజన హామీల అమలుపై పార్లమెంట్లో ప్రశ్నిస్తా : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు : ఏపీ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పొందుపరి చిన అంశాల అమలు సాధనకు పార్లమెం ట్లో పోరాటం చేస్తామని కాంగ్ర
Read Moreసీఎన్జీ ధర రూ. 2 పెంపు
న్యూఢిల్లీ : దేశంలోని అనేక నగరాల్లో సీఎన్జీ ధర కిలోకు రూ. 2 పెరిగింది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో మాత్రం ధరలు మారలేదు. దేశ రాజధాని,  
Read Moreఇవాళ (డిసెంబర్ 25) నుంచి పార్లమెంట్ సమావేశాలు
డిసెంబర్ 20 వరకు కొనసాగనున్న సెషన్ వాడివేడిగా సాగిన ఆల్పార్టీ మీటింగ్ అదానీ, మణిపూర్పై చర్చకు కాంగ్రెస్ పట్టు అన్ని అంశాలపై చర్చకు సిద్ధమ
Read Moreఅంతా తూచ్.. మోడీకి ఏం తెలియదు: కెనడా PM జస్టిన్ ట్రూడో యూటర్న్
ఒట్టావా: సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ వివాద
Read Moreవరుసగా నాలుగో రోజు.. రూ.1,400 పెరిగిన గోల్డ్ ధర
న్యూఢిల్లీ: గోల్డ్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.1,400 పెరిగి రూ.79,300 కి చేరుకుంది.
Read Moreగౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ డిమాండ్
న్యూఢిల్లీ: సోలార్ క్రాంటాక్టులు దక్కించుకోవడం కోసం భారత ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో కే
Read Moreఆ బస్ డిపోలో ఉద్యోగులందరూ మహిళలే .. ఎక్కడంటే...
దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ ప్రారంభించారు. సరోజిని నగర్
Read Moreవిదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. నేటి నుంచి ఈనెల 21 వరకు నైజీరియా, గయానా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించనున్నారు. అలాగే బ్రెజిల్
Read Moreప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం.. తప్పిన పెను ప్రమాదం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన ఢిల్లీ తిరుగు ప్రయాణం దాదాపు గంట పాటు ఆలస్యమైంది. విమానం
Read More