
road accident
భీమారం మండలంలో దైవదర్శనానికి వెళ్తుండగా వెహికల్లో మంటలు
భక్తులకు తప్పిన ప్రమాదం జైపూర్ (భీమారం), వెలుగు: భీమారం మండలంలోని బురుగుపల్లి గ్రామ సమీపంలో బుధవారం ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో ఒక
Read Moreకుంభమేళాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు స్పాట్ డెడ్
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చె
Read Moreఆటోను ఢీకొట్టిన టెంపో.. అక్కడికక్కడే ఏడుగురు మృతి
పాట్నా: బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన టెంపో ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఏడుగురు
Read Moreట్రాక్టర్ ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
భార్య మృతి, భర్తకు సీరియస్ నల్గొండ జిల్లా చింతపల్లి వద్ద ఘటన మిర్యాలగూడ, వెలుగు: ట్రాక్టర్ ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా,
Read Moreహైదరాబాద్ లో ట్రావెల్స్ బస్సు బీభత్సం: బైకర్ను ఢీ కొట్టడంతో తీవ్రగాయాలు
గండిపేట, వెలుగు: నార్సింగిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ఒకరిని ఢీకొట్టడమే కాకుండా మరో 2 కి.మీ దూరంలో కరె
Read Moreసంగారెడ్డి జిల్లా: బైక్.. బస్సు ఢీ.. ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సిద్దాపూర్ తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్టీసీ బస్సును ఢీకన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. &n
Read Moreపాలకుర్తిలో లారీ బీభత్సం
ఆర్టీసీ బస్సును ఢీకొట్టి పాన్షాపులోకి దూసుకెళ్లిన ల
Read Moreమృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి..తూప్రాన్ హాస్పిటల్ వద్ద సీఆర్పీల ఆందోళన
అరెస్ట్ చేసి పీఎస్ తరలించిన పోలీసులు తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా చేగుంట మండలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీఆర్పీల కుటుంబాలకు న్యా
Read Moreఖమ్మం,కోదాడ హైవేపై రోడ్డు ప్రమాదం
ఇద్దరు మృతి.. 8 మందికి గాయాలు ముదిగొండ, వెలుగు: ఖమ్మం-–కోదాడ హైవే పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 8 మంది గాయప
Read Moreకుంభమేళాకు వెళ్తుండగా యాక్సిడెంట్
హైదరాబాద్ కు చెందిన ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు నిజామాబాద్ జిల్లా బాల్కొండ వద్ద ప్రమాదం బాల్కొండ, వెలుగు: హైదరాబాద్ చింతల్ నుంచ
Read Moreకూతురిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్
కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ కారు, ట్రక్కు ఢీకొని ఐదుగురు దుర్మరణం యూపీలో ఘోర ప్రమాదం బహ్రైచ్: ఉత్తరప
Read Moreకుంభమేళాకు వెళ్లొస్తూ.. ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతి
కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తూ ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు.. మంగళవారం ( ఫిబ్రవరి 11, 2025 ) ప్రయాగ్ రాజ్ నుండి తిరిగొస్తుండగా ఈ ఘటన చోటు
Read Moreకుంభమేళాకు వెళ్తుండగా కారు బోల్తా
8 మందికి స్వల్ప గాయాలు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద ఘటన గుడిహత్నూర్, వెలుగు: యూపీలోని ప్రయాగ్రాజ్ లో కుంభమేళాకు వెళ్త
Read More