road accident

 భీమారం మండలంలో దైవదర్శనానికి వెళ్తుండగా వెహికల్​లో మంటలు

భక్తులకు తప్పిన ప్రమాదం జైపూర్ (భీమారం), వెలుగు: భీమారం మండలంలోని బురుగుపల్లి గ్రామ సమీపంలో బుధవారం ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో ఒక

Read More

కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు స్పాట్ డెడ్

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‎లోని ప్రయాగ్‎రాజ్‎లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చె

Read More

ఆటోను ఢీకొట్టిన టెంపో.. అక్కడికక్కడే ఏడుగురు మృతి

పాట్నా: బీహార్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన టెంపో ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఏడుగురు

Read More

ట్రాక్టర్ ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

భార్య మృతి, భర్తకు సీరియస్   నల్గొండ జిల్లా చింతపల్లి వద్ద ఘటన మిర్యాలగూడ, వెలుగు: ట్రాక్టర్ ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా,

Read More

హైదరాబాద్ లో ట్రావెల్స్‌‌‌‌ బస్సు బీభత్సం: బైకర్​ను ఢీ కొట్టడంతో తీవ్రగాయాలు

గండిపేట, వెలుగు: నార్సింగిలో ప్రైవేట్ ట్రావెల్స్‌‌‌‌ బస్సు బీభత్సం సృష్టించింది. ఒకరిని ఢీకొట్టడమే కాకుండా మరో 2 కి.మీ దూరంలో కరె

Read More

సంగారెడ్డి జిల్లా: బైక్​.. బస్సు ఢీ.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా  కోహీర్ మండలం సిద్దాపూర్ తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  బైక్​ ను ఆర్టీసీ బస్సును ఢీకన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. &n

Read More

పాలకుర్తిలో లారీ బీభత్సం

ఆర్టీసీ బస్సును ఢీకొట్టి పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాపులోకి దూసుకెళ్లిన ల

Read More

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి..తూప్రాన్ హాస్పిటల్ వద్ద సీఆర్పీల ఆందోళన

అరెస్ట్ చేసి పీఎస్ తరలించిన పోలీసులు  తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా చేగుంట మండలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీఆర్పీల కుటుంబాలకు న్యా

Read More

ఖమ్మం,కోదాడ హైవేపై రోడ్డు ప్రమాదం

ఇద్దరు మృతి.. 8 మందికి గాయాలు ముదిగొండ, వెలుగు: ఖమ్మం-–కోదాడ హైవే పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా,  8 మంది గాయప

Read More

కుంభమేళాకు వెళ్తుండగా యాక్సిడెంట్

హైదరాబాద్ కు చెందిన ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు నిజామాబాద్​ జిల్లా బాల్కొండ వద్ద ప్రమాదం బాల్కొండ, వెలుగు: హైదరాబాద్  చింతల్  నుంచ

Read More

కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్

కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ కారు, ట్రక్కు ఢీకొని ఐదుగురు దుర్మరణం     యూపీలో ఘోర ప్రమాదం బహ్రైచ్: ఉత్తరప

Read More

కుంభమేళాకు వెళ్లొస్తూ.. ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతి

కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తూ ఏడుగురు హైదరాబాద్ వాసులు  మృతి చెందారు.. మంగళవారం ( ఫిబ్రవరి 11, 2025 ) ప్రయాగ్ రాజ్ నుండి తిరిగొస్తుండగా ఈ ఘటన చోటు

Read More

కుంభమేళాకు వెళ్తుండగా కారు బోల్తా

8 మందికి స్వల్ప గాయాలు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద ఘటన  గుడిహత్నూర్, వెలుగు: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ లో కుంభమేళాకు వెళ్త

Read More