
siddipet
45 మంది ప్రయాణికులను కాపాడి.. గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన డ్రైవర్ ఠాకూర్ రమేష్ సింగ్ గుండెపోటుతో మృతి చెందాడు. బస్సులో హుజురాబాద్
Read Moreకేసీఆర్ కనిపించడం లేదు..గజ్వేల్ పీఎస్లో కంప్లైంట్
మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రావు. పోలీసులు వారం రోజ
Read Moreమరికొన్ని గంటల్లో కొడుకు పెండ్లి.. ప్రమాదంలో తండ్రి మృతి
తొగుట, వెలుగు: మరికొన్ని గంటల్లో కొడుకు పెండ్లి జరగాల్సి ఉండగా, ఈ లోగానే ప్రమాదంలో తండ్రి చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్&
Read Moreరూ.2 లక్షలు రుణమాఫీ కాని రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్
రూ.2 లక్షలు రుణమాఫీ కాని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులు అయ్యి ఉండే ఇప్పటి వరకు రుణమాఫీ కాని రైతులందరికి త్వరలోనే ర
Read Moreకవులు ప్రతిపక్షంగా వ్యవహరించాలి : పత్రికా సంపాదకుడు కే. శ్రీనివాస్
సిద్దిపేట, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల కవులు, రచయితలు, కళాకారులు తమ కలాలకు, గళాలకు పదునుపెట్టి మార్పు కోసం ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం
Read Moreస్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్ అందించాలి: స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి
సిద్దిపేట రూరల్, వెలుగు : అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూడాలని స్టేట్ ఫుడ్ కమిషన్
Read Moreకామారెడ్డిపై పోలీస్శాఖ శీతకన్ను!
సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్ జిల్లాల కూడలిగా కామారెడ్డి కాలనీల ఏర్పాటుతో విస్తరిస్తోన్న జిల్లా కేంద్రం పెరిగిన క్రైమ్ రేట్ నియంత్
Read Moreదసరాలోపు రుణమాఫీ చేయకపోతే..సెక్రటేరియెట్ను ముట్టడిస్తం:మాజీ హరీష్రావు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి: హరీశ్ రావు సిద్దిపేట, వెలుగు: దసరా పండుగలోపు రైతులందర
Read Moreఒక్కరే కొట్లాడితే తెలంగాణ రాలే.. ఎమ్మెల్సీ కోదండ రామ్
హైదరాబాద్: ఒక్కరే కొట్లాడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాలేదని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. ఇవాళ (సెప్టెంబర్ 26) హైదరాబాద్లో తెలంగాణ
Read Moreరైతులకు తీపి కబురు: త్వరలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారం
మెదక్: రైతులకు మంత్రి కొండా సురేఖ తీపి కబురు చెప్పారు. త్వరలోనే రైతు భరోసా, వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. సిద్దిపేట
Read Moreసిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణికి 81 దరఖాస్తులు
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణిలో భాగంగా సోమవారం సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో డీఆర్వో నాగరాజమ్మ అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ
Read Moreసిద్దిపేటలో కల్తీ పాల కలకలం..
అమ్మకాలపై లోపిస్తున్న పర్యవేక్షణ వేడిచేస్తే ముద్దలుగా, పసుపు రంగులోకి మారుతున్న పాలు తనిఖీలు లేక ఇష్టారాజ్యంగా అమ్మకాలు పట్టించుకోని ఫుడ్ సేఫ
Read Moreబిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్
Read More