technology
GSLV-F14 Satellite: ఇస్రో మరో కీలక ప్రయోగం..ఫిబ్రవరి 17న లాంచ్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ప్రయోగానికి సిద్దమవుతోంది. ఫిబ్రవరి 17,2024న సాయంత్రం 5.30 గంటలకు శ్రీహరికోట నుంచి GSLV-F14/INSAT 3DS మిషన్ ను
Read Moreనిబంధనలు పాటించలేదు.. అందుకే Paytmపై చర్యలు: ఆర్బీఐ
ఆర్బీఐ నియమనిబంధనలు పాటించకపోవడం వల్లే Paytmపై చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. పేటీఎంపై చర్యలు దారి తీసిన ని
Read Moreమిడ్ రేంజ్ ఫోన్ ధరలో కొత్త ల్యాప్టాప్..14 ఇంచెస్ డిస్ప్లే, 15 గంటల బ్యాటరీ
Asus తన కొత్త Cromebook CM 14 ల్యాప్టాప్ను భారత్లో విడుదల చేసింది. Asus మిడ్ రేంజ్ ఫోన్ ధరలో కొత్త ల్యాప్టాప్ను అందిస్తోంది. ఈ ల్యాప్టాప్లో 18
Read Moreరూ.3వేల తగ్గింపుతో శామ్సంగ్ Galaxy F34.. జనం ఎగబడి కొంటున్నారు
సామ్సంగ్ తన మిడ్ రేంజ్ పాపుల్ ఫోన్ గెలాక్సీ ఎఫ్ 34 ధరను తగ్గించింది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. రెండింటిపై కూడా రూ.3000 లు డిస్కౌ
Read Moreటాటా కమ్యూనికేషన్స్తో మైక్రోసాఫ్ట్ టైఅప్.. కాల్ కనెక్టివిటీ పెరుగుతుందట..
భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ టీమ్ లలో వాయిస్ కాలింగ్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు టాటా కమ్యూనికేషన్స్మై క్రోసాఫ్ట్ తో సహకారం అదించ నుం
Read More2024లో వస్తున్న 5 కార్లు.. ఫీచర్లు, పనితీరులో నెంబర్ వన్
మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్తో సహా భారతదేశంలోని అనేక కంపెనీలు 2024లో కొత్త కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వీటి
Read Moreవారానికి మూడు రోజులు ఆఫీస్ వర్క్.. టెక్ కంపెనీపై ఉద్యోగుల తిరుగుబాటు..
కరోనా మహమ్మారి కాలం నుంచి అన్ని టెక్ కంపెనీలు వర్క్ ఫ్రంహోంను ప్రోత్సహించాయి. అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు అన్ని కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే ఉ
Read MoreXiaomi స్మార్ట్ TV లపై రూ. 17వేల భారీ డిస్కౌంట్..
Xiaomi తన కస్టమర్లకోసం సరసమైన ధరకే ఉత్పత్తులను విడుదల చేసింది. ఫోన్ లే కాకుండా, ప్రజలు Xiaomi, Redmi టీవీలను కూడా ఇష్టపడతారు. ప్రతి ఒక్కరూ తక్కువ ధరలో
Read Moreసెల్ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా..రోజంతా ఛార్జింగ్ ఉండాలంటే ఇలా చేయండి
మీరు ఐఫోన్ వాడుతున్నారా.. త్వరగా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందా.. అయితే దీనికి ఓ ట్రిక్ ని మీకోసం అందిస్తున్నాం. దీని సహాయంతో బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుం
Read Moreకొత్త ఎలక్ట్రిక్ బైక్..8 ఏళ్ల బ్యాటరీ వారెంట్
ఢిల్లీ: ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ ఓలా.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను పరిచయం చేసింది. ఎస్1 ఎక్స్ 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ మోడల్ ను తీసుకు
Read Moreసోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లకు కేంద్రం హెచ్చరిక .. డీప్ఫేక్ వీడియోలు తొలగించకుంటే కఠిన చర్యలు
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ నుంచి వచ్చే సవాళ్లలో డీప్ ఫేక్ అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లకు కేంద్రం హెచ్చరికలు జారీ చ
Read Moreక్యాబ్, టాక్సీల కోసం బెస్ట్ మైలేజ్తో 5 రకాల CNG కార్లు..
ప్రస్తుతం అన్ని చిన్న,పెద్ద నగరాల్లో టాక్సీ లేదా క్యాబ్ లకు డిమాండ్ పెరుగుతోంది. దేశంలోని లక్షలాది మందికి క్యాబ్ డ్రైవింగ్ ప్రధాన ఆదాయ వనరు. క్య
Read Moreతక్కువ ధర, ఎక్కువ మైలేజీ ఇచ్చే 5 బైకులు ఇవే.. వివరాలిగో..
మనం సాధారణంగా బైక్ ను కొనుగోలు చేసే ముందు దాని మైలేజీపై ఖచ్చితంగా వివరాలను తెలుసుకుంటాం. పెద్దగా ఖర్చులేని, మంచి మైలేజీనిచ్చే అలాంటి బైక్ ని ప్రజలు ఇష
Read More