Telangana
హీరోయిన్పై అనుచిత వ్యాఖ్యలు.. సినీ డైరెక్టర్పై మహిళా కమిషన్ సీరియస్
హైదరాబాద్, వెలుగు: మజాకా మూవీ టీజర్లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ అన్షుపై డైరెక్టర్నక్కిన త్రినాథరావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది
Read Moreపసుపు బోర్డు.. నిజామాబాద్ రైతుల విజయం: వ్యవసాయ మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా రైతుల విజయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ప
Read Moreఅడవి తగ్గుతున్నది.. ఉమ్మడి జిల్లాలో ఘననీయంగా తగ్గుతున్న అటవీ విస్తీర్ణం
గత బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన హరితహారం అట్టర్ ప్లాప్ 20 కోట్ల మొక్కల లెక్కలపై గందరగోళం ఐఎస్ఎఫ్ రిపోర్టుతో వాస్తవాలు వెలుగులోకి.. నిర్మల్, వ
Read Moreక్రికెట్ బాల్ కోసం కొట్లాట. ఇద్దరికి గాయాలు
జీడిమెట్ల: క్రికెట్ బాల్ విషయంలో తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సూరారం రాంలీలా మైదానంలో ఈ నెల11న స్థ
Read Moreపండుగ పూట విషాదం.. కరెంట్ షాక్తో ఇద్దరు మృతి.
శంషాబాద్/ఇబ్రహీంపట్నం: భోగి పండుగనాడు సిటీలోని వేర్వేరు చోట్ల కరెంట్షాక్తో ఇద్దరు చనిపోయారు. కర్నాటకు చెందిన మీర్జా అసద్ డీసీఎం డ్రైవర్. సోమవారం తన
Read Moreతెలంగాణ రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక.. నిజామాబాద్లో పసుపు బోర్డు
నేడు వర్చువల్గా ప్రారంభించనున్న గోయల్, అర్వింద్ బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డి.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర వాణిజ్య శాఖ న్యూఢిల
Read Moreరెండు విడతల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. భూమిలేని కూలీల కుటుంబాలకు వర్తింపు
2023-24లో కనీసం 20 రోజుల ఉపాధిహామీ పనిచేసి ఉండాలి నోడల్ ఆఫీసర్గా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కలెక్టర్ పర్యవేక్షణలో 26 నుంచి అమలు మార్గద
Read Moreకులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్కార్డులు
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అర్హుల గుర్తింపు బాధ్యతలు.. గైడ్లైన్స్ రిలీజ్ ఈ నెల 26 నుంచి కొత్త కార్డులు జారీ మార్గదర్శకాలు
Read Moreజనవరి 26 నుంచి 4 కొత్త స్కీమ్స్ అమలు..
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు: డిప్యూటీ సీఎం భట్టి పథకాల అమల్లో ఇందిరమ్మ కమిటీలది కీలకపాత్ర ప్రతి గ్రామంలో ల
Read MoreMLA కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య: కేటీఆర్
హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి
Read Moreతెలంగాణ రాష్ట్ర సాధనలో మంద జగన్నాథం పాత్ర మరువలేనిది: ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం కుటుంబ సభ్యులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు. 2025, జనవరి 13న హైదరా
Read Moreకేంద్రానికి థ్యాంక్స్: ప్రపంచ దేశాలకు తెలంగాణ పసుపు : కోదండరెడ్డి
హైదరాబాద్: నిజామాబాద్లో పసుపు బోర్డు ద్వారా తెలంగాణ పసుపు ఇకపై ప్రపంచ దేశాలకు చేరనుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
Read Moreనిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. జాతీయ పసుపు బోర్డ
Read More












