Telangana

హీరోయిన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సినీ డైరెక్టర్‌పై మహిళా కమిషన్ సీరియస్

హైదరాబాద్, వెలుగు: మజాకా మూవీ టీజర్​లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ అన్షుపై డైరెక్టర్​నక్కిన త్రినాథరావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్​ అయింది

Read More

పసుపు బోర్డు.. నిజామాబాద్ రైతుల విజయం: వ్యవసాయ మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: పసుపు బోర్డు నిజామాబాద్​ జిల్లా రైతుల విజయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ప

Read More

అడవి తగ్గుతున్నది.. ఉమ్మడి జిల్లాలో ఘననీయంగా తగ్గుతున్న అటవీ విస్తీర్ణం

గత బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన హరితహారం అట్టర్ ప్లాప్ 20 కోట్ల మొక్కల లెక్కలపై గందరగోళం ఐఎస్ఎఫ్ రిపోర్టుతో వాస్తవాలు వెలుగులోకి.. నిర్మల్, వ

Read More

క్రికెట్​ బాల్ కోసం కొట్లాట. ఇద్దరికి గాయాలు

జీడిమెట్ల: క్రికెట్ బాల్ విషయంలో తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..  సూరారం రాంలీలా మైదానంలో ఈ నెల11న స్థ

Read More

పండుగ పూట విషాదం.. కరెంట్​ షాక్​తో ఇద్దరు మృతి.

శంషాబాద్/ఇబ్రహీంపట్నం: భోగి పండుగనాడు సిటీలోని వేర్వేరు చోట్ల కరెంట్​షాక్​తో ఇద్దరు చనిపోయారు. కర్నాటకు చెందిన మీర్జా అసద్ డీసీఎం డ్రైవర్. సోమవారం తన

Read More

తెలంగాణ రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక.. నిజామాబాద్​లో పసుపు బోర్డు

నేడు వర్చువల్​గా ప్రారంభించనున్న గోయల్, అర్వింద్ బోర్డు చైర్మన్​గా పల్లె గంగారెడ్డి..  ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర వాణిజ్య శాఖ న్యూఢిల

Read More

రెండు విడతల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. భూమిలేని కూలీల కుటుంబాలకు వర్తింపు

2023-24లో కనీసం 20 రోజుల ఉపాధిహామీ పనిచేసి ఉండాలి నోడల్ ఆఫీసర్​గా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కలెక్టర్ పర్యవేక్షణలో 26 నుంచి అమలు మార్గద

Read More

కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్​కార్డులు

ఎంపీడీవోలు, మున్సిపల్​ కమిషనర్లకు అర్హుల  గుర్తింపు బాధ్యతలు.. గైడ్​లైన్స్​ రిలీజ్​  ఈ నెల 26 నుంచి కొత్త కార్డులు జారీ మార్గదర్శకాలు

Read More

జనవరి 26 నుంచి 4 కొత్త స్కీమ్స్ అమలు..

రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్​ కార్డులు: డిప్యూటీ సీఎం భట్టి  పథకాల అమల్లో ఇందిరమ్మ కమిటీలది కీలకపాత్ర ప్రతి గ్రామంలో ల

Read More

MLA కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య: కేటీఆర్

హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‎ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి

Read More

తెలంగాణ రాష్ట్ర సాధనలో మంద జగన్నాథం పాత్ర మరువలేనిది: ఎమ్మెల్యే వివేక్

హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం కుటుంబ సభ్యులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు. 2025, జనవరి 13న హైదరా

Read More

కేంద్రానికి థ్యాంక్స్: ప్రపంచ దేశాలకు తెలంగాణ పసుపు : కోదండరెడ్డి

హైదరాబాద్: నిజామాబాద్‎లో పసుపు బోర్డు ద్వారా తెలంగాణ పసుపు ఇకపై ప్రపంచ దేశాలకు చేరనుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

Read More

నిజామాబాద్‎లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. జాతీయ పసుపు బోర్డ

Read More