Telangana
హెచ్ఎండీఏ అప్పుల వేట.. కీలక ప్రాజెక్టుల కోసం రూ. 20 వేల కోట్లు అవసరం
సర్కారు ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో సొంత ప్రయత్నాలు ప్రతినిధుల కోసం టెండర్ల ఆహ్వానం ఆస్తులను గ్యారంటీగా పెట్టాలని నిర్ణయం
Read Moreధరణిలో ఏది ముట్టుకున్నా అంతా క్రాష్!.. ల్యాండ్మైన్లా తయారైన పోర్టల్
ఆగమేఘాల మీద తయారీ, ఇష్టారీతిన మార్పులతో సమస్య కొద్ది రోజులుగా మొరాయిస్తున్న సర్వర్ ఉన్న దాన్ని డెవలప్ చేసేందుకు ఎన్ఐసీ పాట్లు అసెంబ్లీల
Read Moreరేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం.. కులగణన సర్వే ఆధారంగా పంపిన లిస్టుల్లో తప్పిదాలు
అర్హత ఉన్నోళ్లలో సగం మంది పేర్లు లేవ్ ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్లు, అనర్హుల పేర్లు రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12.60 లక్షల
Read Moreసింగపూర్ ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం.. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో పరస్పర సహకారం
త్వరలోనే హైదరాబాద్కు ఐటీఈ ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో తొలిరోజే కీలక ఎంవోయూ హైదరాబాద్, వెలుగు: స్కిల్ డెవలప్మెంట్ ట్
Read Moreమెదక్ ఎంపీ రఘునందన్ రావు అరెస్ట్.. ఎందుకంటే..?
బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు అరెస్ట్ అయ్యారు. వెలిమల తండాలో ఎంపీ రఘునందన్రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు పటాన్చెరు పీఎస్
Read Moreబ్రిజేష్ ఆదేశాలు.. ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే : హరీశ్ రావు
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 19
Read Moreఅర్జున అవార్డ్ అందుకున్న తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజి
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్ పతక విజేత, తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డ్ అందుకున్నారు. 202
Read Moreఓ మై గాడ్: పెద్ద ప్రమాదమే తప్పింది.. కొంచెం ఉంటే బస్సు లోయలో పడేది..
ములుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.. జిల్లాలోని చల్వాయి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు
Read Moreకళ్యాణ లక్ష్మి చెక్కు కోసం లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ... ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు..
రంగారెడ్డి జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం లంచం డిమాండ్ చేస్తూ ఓ ఆర్ఐ అడ్డంగా దొరికిపోయాడు. శుక్రవారం ( జనవరి 17, 2025 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి
Read Moreవిలువలు కలిగిన నేత జైపాల్రెడ్డి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: విలువల కోసం తపించిన వ్యక్తి సూదిని జైపాల్ రెడ్డి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మాజ
Read Moreతెలంగాణలో వింత: ఏటేటా పెరిగే శివలింగం
తుంబూరేశ్వరాలయాన్ని16 స్తంభాల మండపంతో నిర్మించి అందమైన శిల్పాకృతులతో తీర్చిదిద్దారు. గర్భగుడి ప్రధాన ద్వారాన్ని నల్లసరపు రాతితో నిర్మించారు. చుట్టూరా
Read More2030 నాటికి మూసీ డెవలప్మెంట్ కంప్లీట్.. టార్గెట్ తో ముందుకెళ్తున్న ప్రభుత్వం..
2030 నాటికి మూసీ పునరుజ్జీవం మొత్తం కంప్లీట్చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మల్లన్న సాగర్నుంచి మంచి నీటిని తీసుకునేందుకు ట్రంక్పైప్లైన
Read More300 కోట్ల ఉపాధి బిల్లులు విడుదల..పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకానికి (ఎన్ఆర్ఈజీఎస్) సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింది. ఉపాధి పథకంలో
Read More












