Telangana
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు... తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు, కంటోన్మెంట్ ఉప ఎన్నికక
Read Moreఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
హైదరాబాద్: పోలింగ్ స్టేషన్ల దగ్గర కరెంటు కోతలు లేకుండా ముగ్గురేసి అధికారులను పెట్టి ప్రభుత్వం చాలా కష్టపడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జనరేటర్ల
Read More13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముగిసిన పోలింగ్
హైదరాబాద్: మావోయిస్టుల ప్రభావం ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. 9,900 కేంద్రాల్లో ఓటింగ్ ముగిసింది. క్
Read Moreఉద్యోగిపై కాటు వేసిన పాము
హైదరాబాద్: ఎన్నికల డ్యూటీలో ఉన్న ఉద్యోగిపై పాము కాటు వేసింది. జైనథ్ మండలం ముక్తాపూర్ లో టీచర్గా పనిచేస్తున విపుల్ రెడ్డి దిలాబాద్ జిల్ల
Read Moreఈ నగరానికి ఏమైంది?.. 30 శాతం దాటని ఓటింగ్
ఓటేసేందుకు ముందుకు రావడం లేదేం? సెలవులొస్తే టూర్లకు వెళ్తున్నారా? సామాజిక బాధ్యత మరిచిన జనం విద్యాధికులకు ఓటు భారమైందా? &
Read Moreఎన్నికల వేళ .. ఈసీకి ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్: ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మూడు పార్టీలు పోటీలు పడి ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం ఓటేసేందుకు వచ్చిన కిషన్ రెడ్డి మోద
Read Moreకుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ : మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నార్కట్ పల్
Read Moreజూబ్లీహిల్స్ లో ఓటు వేసిన రామ్ చరణ్, ఉపాసన
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.సోమవారం ఉదయం నుంచే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్
Read Moreమధ్యాహ్నం 3 గంటలకు మల్కాజిగిరిలో 37.69% పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్ నమోదైనట
Read Moreజూబ్లీహిల్స్ లో ఓటు వేసిన మహేష్ బాబు, నమ్రత
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమా నటులు ఓటు వేశా
Read Moreమధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలి
Read Moreలోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నయ్ : డీజీపీ రవిగుప్తా
తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు కేసులు నమోదయ్యాయని చె
Read Moreఓటు వేస్తూ వీడియో తీసిన ఓటర్ : పోలింగ్ బూత్ లో గొడవ
లోక్ సభ ఎన్నికల్లో ఓ ఓటర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఓటు వేస్తూ వీడియో తీశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లికుదుర్ మ
Read More












