Telangana
మోదీ మళ్లీ ప్రధాని అయితే..దేశంలో ఎన్నికలే ఉండవు
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని కామెంట్ మహ
Read Moreతెలంగాణలో 65.67 శాతం పోలింగ్
హైదరాబాద్: తెలంగాణలో లోక్ సభ పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించింది ఈసీ. రాష్ట్రంలో 65.67 శాతం ఓటింగ్ నమోదైనట్లు సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. మే 14వ
Read Moreఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పనిచేసిందని ఆరోపించారు. జిల్లాల పునర్విభజనపై త్వరలో కమిషన్
Read Moreకరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీదే విజయం : వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ పార్లమెంట్ పోలింగ్ 20-20 మ్యాచ్ లాగా సాగిందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు. బీజేపీ ఎంపీ అభ్యర్
Read Moreరేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులు తక్కువ ధరకు పంపిణీ చే
Read Moreరైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
రైతు రుణమాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. SLBC మీటింగ్ పెట్టి.. రైతుల రుణాలకు సర్కార్ గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. రైతులకు
Read Moreకాంగ్రెస్ కు 9 లేదా 13 సీట్లు వస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ కు తొమ్మిది లేదా.. 13 ఎంపీ సీట్లు వస్తాయని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరేడు స్థానంలో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని చిట్
Read Moreబీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడుపోయింది: షబ్బీర్ అలీ
కామారెడ్డి: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడుపోయి
Read Moreకాంగ్రెస్ సర్కార్.. 5 నెలలు టైమ్ పాస్ చేసింది: కేటీఆర్
అధికారంలోకి రావడం కోసం ఇష్టమొచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. కాంగ్రెస్ 5 నెలలు టైమ్ పాస్ చేసిందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. అధికారంలోకి వచ్చిన
Read Moreకాంగ్రెస్ లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో
Read Moreపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక .. బరిలో 52 మంది
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది నిలిచారు. మొత్తం 63 మంది నామినేషన్లు దాఖలుకాగా.. 11 మంది ఉపసంహరించుకున్నారు.
Read Moreదేశ సంపదను ప్రజలకు పంచుతాం: భట్టీ విక్రమార్క
జయశంకర్ భూపాలపల్లి: దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మే 14వ తేదీ మంగళవారం జిల్లాలో కాటారం మండల
Read Moreకవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. మే 20 వరకు
Read More












