v6 velugu
ఆర్థిక ప్రగతిలో... సీఏల పాత్ర కీలకం!
1 జులై 1949న ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్&zw
Read Moreవాటర్ ఫాల్స్లో పడి ఐదుగురు గల్లంతు..
ఫుణె: భూషి డ్యామ్ సమీపంలోని వాటర్ ఫాల్స్ లో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతయ్యారు. ఆదివారం ఫుణెలోని లోనావాలా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ
Read Moreపాక్లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
కరాచీ: పాకిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్ అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. ఆదివారం కరాచీలోని సింధ్ ప్రావిన్స్లో ఈ
Read Moreపది పాసైనా చాలామందికి .. చదవడం, రాయడం రాదు: కేరళ మంత్రి
అలప్పుజ: కేరళలో సెకండరీ స్కూల్ పరీక్ష పాసైన వాళ్లలో చాలామంది విద్యార్థులకు చదవడం, రాయడం రావట్లేదని ఆ రాష్ట్ర మత్య్స శాఖ మంత్రి సాజి చెరియాన్ అన్
Read Moreనాగర్ కర్నూల్ లో విషాదం..మిద్దె కూలి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లా మండల కేంద్రంలోని వనపట్లలో ఇల్లు కూలడంతో తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. జూన్ 30వ తేదీ ర
Read Moreపనామా చౌరస్తాలో మట్టి బ్రిడ్జి వద్దు: బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ల డిమాండ్
ఎల్ బీనగర్,వెలుగు: వనస్థలిపురం డివిజన్ పనామా చౌరస్తాలో జాతీయ రహదారిపై విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న మట్టి బ్రిడ్జిని నిలిపివేయాలని బీఆర్ఎస్ మాజీ కార్
Read Moreమేయర్, మాజీ మేయర్ వర్గాల మధ్య గొడవ
గండిపేట్,వెలుగు: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన ప్రస్తుత మేయర్, మాజీ
Read Moreలైంగికదాడి కేసులో పదిమంది అరెస్టు
మల్కాజిగిరి,వెలుగు: బాలికకు గంజాయి అలవాటు చేసి.. మత్తులో పలుమార్లు గ్యాంగ్ రేప్చేసిన పదిమందిని నేరెడ్మెట్పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద ఆరు
Read Moreరైలులో హాషిష్ స్టిక్స్ తీసుకెళ్తున్న వ్యక్తిని చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
సికింద్రాబాద్, వెలుగు: గంజాయితో తయారు చేసిన హాషిష్ స్టిక్స్ను తీసుకెళ్తున్న వ్యక్తిని ఎక్సైజ్స్పెషల్టాస్క్ఫోర్స్ పోలీసులు చేజ్చేసి పట్టుకు
Read Moreసెల్ఫీ వీడియో తీసుకుని.. జిమ్ కోచ్ సూసైడ్
జవహర్ నగర్, వెలుగు: ఓ జిమ్ కోచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలాజీనగర్ పరిధి ఆనంద్ నగర్ కాలనీకి చెందిన జిమ్ కోచ్ రమేశ్ (43) తొమ్మిదేండ్ల కిందట
Read More100 శాతం క్లీనింగ్ టార్గెట్.. సిటీలో కొత్తగా 31 ఎస్టీపీలు నిర్మాణాలు
రాష్ట్ర సర్కార్ రూ. 3866 కోట్లు వ్యయం వికేంద్రీకరణ పద్ధతిలో నిర్మిస్తున్న వాటర్ బోర్డు అందుబాటులోకి వస్తే.. దక్షిణాసియాలోనే
Read Moreఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర బాధ్యతలు
న్యూఢిల్లీ: ఆర్మీకి కొత్త బాస్ వచ్చారు. 30వ ఆర్మీ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ గా ఉన్న ఆయన.
Read Moreనీట్ ఇక ఆన్లైన్లో
నీట్ పరీక్షను ఇక నుంచి ఆన్లైన్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. పేపర్ లీకేజీల నేపథ్యంలో.. నీట్ సమగ్రతను కాపాడేందుకు ఈ దిశగా నిర్ణయం
Read More












