
v6 velugu
బస్సు ప్రమాద బాధితులకు ప్రధాని సంతాపం, 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
సెప్టెంబర్ 30న తమిళనాడులోని నీలగిరి బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్క
Read Moreసాంకేతిక లోపం.. ఐఏఎఫ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
భోపాల్లోని బెరాసియాలోని దుంగరియా గ్రామంలోని డ్యామ్ సమీపంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఈ సమయంలో విమానంలో ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉ
Read Moreఎద్దుల పోట్లాటలో పోలీసుల జోక్యం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఎద్దుల పోట్లాటను అడ్డుకునేందు ఇద్దరు పోలీసులు ప్రయత్నించడంతో అవి వారిపైకే దూసుకువచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీ
Read Moreఆత్మాహుతి పేలుళ్లలో RAW ప్రమేయం.. పాకిస్థాన్ ఆరోపణలు
సెప్టెంబర్ 29న రెండు ఆత్మాహుతి పేలుళ్లలో భారత గూఢచార సంస్థ ప్రమేయం ఉందని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 65కి చేరుకుంది. బలూచిస్తాన్
Read Moreభారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) సెప్టెంబర్ 30న వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచినట్లు వర్గాలు తెలిపాయి. పెంచిన 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్
Read Moreదీపికా సాంగ్ కు రీక్రియేషన్.. డ్యాన్స్ స్టెప్స్ కు నెటిజన్స్ ఫిదా
చాలా ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాలు ముగిసినప్పటికీ కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా అంతే ఉత్సాహంగా సాగుతున్నాయి. అందులో భాగంగా కొందరు బాలీవుడ్ లో ఫేమస్ సాం
Read Moreముగిసిన వానాకాలం సీజన్.. 94.4 % వర్షపాతం నమోదు: ఐఎండీ
న్యూఢిల్లీ : ఈ ఏడాది వానాకాలం సీజన్ ముగిసింది. జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ఈ నాలుగు నెలల్లో సాధారణ వర్షపాతం (94 శాతం) నమోదైనట్లు భారత వాతావరణ శాఖ
Read Moreనేటి నుంచే ఆన్లైన్ గేమ్స్పై జీఎస్టీ
క్యాసినో, గుర్రపు పందేలపై కూడా 28% జీఎస్టీ వేయనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: ఆన్&zw
Read Moreడెంగ్యూ జ్వరంతో గర్భిణి మృతి.. ఆస్పత్రి ముందు బంధువుల ధర్నా
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన మౌనిక (20) అనే గర్భిణి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే
Read Moreఆరెంజ్ ట్రావెల్స్ బస్సు- లారీ ఢీ.. ఆరుగురికి గాయాలు
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ బస్స
Read Moreఖర్గేను కలిసిన కాంగ్రెస్ బీసీ లీడర్లు.. ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్ర కాంగ్రెస్ బీసీ లీడర్లు ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను శనివారం ఢిల్లీలో కలిశారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయాల
Read Moreతెలంగాణలో కొత్తగా 130 దేవాలయాల నిర్మాణం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో 2,378 దేవా లయాల నిర్మాణానికి సుమారు రూ.598 కోట్లు మంజూరు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Read More‘పాలమూరు’కు జాతీయ హోదా ఏమైంది? : మేడె రాజీవ్ సాగర్
హైదరాబాద్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రక టించిన హామీ ఏమైందని ప్రధాని మోదీని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె
Read More