
v6 velugu
మూడు నెలలుగా అత్యాచారం.. తండ్రిని కాల్చి చంపిన 14ఏళ్ల బాలిక
దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో గత మూడు నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ 14 ఏళ్ల పాకిస్థాన్ బాలిక తన తండ్రిని కాల్చి చంపిందని పోలీసుల
Read More'మహాకుంభ్' .. కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ మెగా ఈవెంట్
రాబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సెప్టెంబర్ 25న భోపాల్లో పార్టీ కార్యకర్తల 'మహాకుంభ్'ను నిర్వహి
Read Moreభార్యపై సామూహిక అత్యాచారం.. విషం తాగి దంపతులు మృతి
ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలోని ఒక గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురైన కొన్ని గంటల తర్వాత ఒక వ్యక్తి, అతని భార్య విషం తాగి మరణించినట్లు పోలీస
Read More11 రాష్ట్రాల్లో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్ల
Read Moreఅమానుషం.. విద్యార్థిపై టీచర్ ప్రతాపం
విద్యార్థిపై ఉపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించిన ఓ ఘటనలో, పాఠశాల విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదాడు. పంజాబ్లోని లూథియానా జిల్లా ముస్లిం కాలనీలోని
Read Moreవాట్సాప్ లో కొత్త అప్ డేట్ బ్రాడ్కాస్ట్ ఫీచర్
పొద్దున లేవడంతోనే ఫోన్ చేత్తో పట్టుకుంటారు చాలామంది. వాళ్లలో సగం మంది ఫస్ట్ ఓపెన్ చేసేది వాట్సాప్. అంతగా అలవాటైపోయింది ఈ యాప్. అందులో మార్నింగ్ స
Read Moreతండ్రి కొట్టాడని ఇంటి నుంచి పారిపోయి.. కోట్లకు అధిపతి అయ్యాడు
తండ్రి కొడితే పిల్లలు తిరగబడతారు. లేదంటే.. ఇంట్లో నుంచి పారిపోయి కడుపు మాడినప్పుడు ఇంటికి తిరిగొస్తారు. తండ్రి కొట్టాడని ఇంటి నుంచి పారిపోయిన ఈ దోసె క
Read Moreఅయోధ్యారెడ్డి శైలి, ప్రతి సంభాషణ మనల్ని కదిలించి వేస్తుంది
పన్నెండేళ్ల వెంకటేశు బాల్యమంతా గాయాలమయం. అమ్మ చనిపోయినందువల్ల, నాన్న ఎడతెగని బాధలు పెడుతున్నందువల్ల చావాలనుకున్నాడు. రైలుకింద పడాలని ‘అక్కన్నపేట
Read Moreపరీక్షల నిర్వహణలో సర్కార్ విఫలమైంది: కోదండరాం
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సోయి.. ప్రభుత్వానికి లేదని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమ
Read Moreగ్రూప్1 ప్రిలిమ్స్రద్దు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పెద్దపల్లి, వెలుగు: టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. గ్రూప్1 ప
Read Moreరాష్ట్రానికి వేయి కోట్ల ఫండ్స్.. పీఎం ఆవాస్ స్కీమ్ కింద ఇవ్వనున్న కేంద్రం
డబుల్ ఇండ్ల వివరాలను అప్ లోడ్ చేస్తున్న అధికారులు రాష్ర్ట వ్యాప్తంగా 96 వేల ఇండ్ల పంపిణీ హైదరాబాద్, వెలుగు: రాష్ర్టానికి పీఎం ఆవాస్ యోజన స్క
Read Moreస్వాతంత్ర్యానికి ముందే మహిళా కోటాకు డిమాండ్!
స్వాతంత్ర్యానికి ముందే ‘మహిళలకు రాజకీయాల్లో స్థానం కల్పించాలి.. ఓటు హక్కు కల్పించాలి’ అనే లక్ష్యాలతో కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. 1917లో
Read Moreగొర్రెల పంపిణీకి మళ్లీ బ్రేక్.. రాష్ట్ర సర్కారుపై గొల్లకురుమల ఫైర్
స్కీమ్ మళ్లీ మళ్లీ ఆపుతుండటంపై అసంతృప్తి ఎలక్షన్స్ ఉంటేనే ఇస్తరా అని మండిపాటు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 'గొర్రెల పంపిణీ' స్కీమ్
Read More