v6 velugu

సావిత్రి బాయి ఫూలే సేవలు మరువలేం : ​కిషన్ రెడ్డి

ముషీరాబాద్/ఓయూ/గచ్చిబౌలి/గండిపేట, వెలుగు: మహిళల చదువు కోసం  కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే సేవలు మరువలేమని కేంద్రమంత్రి,

Read More

ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తం : మంత్రి పొన్నం ప్రభాకర్

ముషీరాబాద్, వెలుగు :  ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంటే, నిన్నటిదాకా అధికారంలో ఉండి, నేడు ఓర్వలేక దూషిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డార

Read More

ముసారం బాగ్ కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు షురూ

పరిశీలించిన బల్దియా కమిషనర్  రోనాల్డ్ రాస్ హైదరాబాద్, వెలుగు: ముసారాం బాగ్  హై లెవెల్ బ్రిడ్జి పనులను స్పీడ్​గా కంప్లీట్ చేయాలని బల్దియా

Read More

అప్పుల బాధతో రైలు కింద పడి వ్యక్తి సూసైడ్

హఫీజ్ పేట పీఎస్ పరిధిలో ఘటన మాదాపూర్, వెలుగు : అప్పుల బాధతో రైలు కింద పడి ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన హఫీజ్ పేట రైల్వే స్టేషన్ పరిధిలో జరిగ

Read More

హుస్సేన్​సాగర్ క్లీనింగ్​పై గత సర్కార్ అశ్రద్ధ

    ఎస్టీపీల సామర్థ్యం పెంపుపై ప్రతిపాదించిన హెచ్ఎండీఏ     ఏడేళ్లయినా ఇంకా మొదలు పెట్టని క్లీనింగ్ పనులు  &n

Read More

560 కిలోల క్లోరో హైడ్రెట్ సీజ్, ఒకరి అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: కల్తీ కల్లులో కలిపే క్లోరో హైడ్రెట్​ను బాలానగర్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ పీఎస్​లో బుధవారం జరిగిన మీడియా సమా

Read More

ఇండియా కూటమి కన్వీనర్​గా నితీశ్!

    కూటమిలోని పార్టీ లీడర్లను సంప్రదిస్తున్న కాంగ్రెస్     అంగీకరించిన లాలూ ప్రసాద్, అర్వింద్ కేజ్రీవాల్ న్యూఢ

Read More

గోద్రా తరహా ఘోరం కర్నాటకలోనూ జరగొచ్చు : బీకే హరిప్రసాద్

బెంగళూర్ :  అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉండాలని కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ హెచ్

Read More

ఇక్కడే ఉంటా.. ఎటూ వెళ్లను : శివరాజ్ సింగ్ చౌహాన్

భోపాల్ :  ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనప్ప టికీ.. ‘రాజ తిలకం’ కోసం ఎదురుచూస్తు న్నప్పుడు.. కొన్నిసార్లు వారి జీవితాలు ‘వన వాసం&rsq

Read More

పిక్నిక్‌‌‌‌కు వెళ్తుండగా ప్రమాదం..12 మంది మృతి

    అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో బస్సు, ట్రక్కు ఢీ     రాంగ్ రూట్లో ట్రక్కు రావడం, పొగమంచు ఉండటంతో ప్రమాదం గోల

Read More

దేశంలో ఒక్క ఏడాదిలో 9.3 లక్షల క్యాన్సర్ మరణాలు

న్యూఢిల్లీ :  క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నది. 2019లో మన దేశంలో ఏకంగా 9.3 లక్షల మందిని బలి తీసుకుంది. అ

Read More

కనుల పండువగా శారదా దేవి జయంతి

హైదరాబాద్, వెలుగు : దివ్య జనని శ్రీ శారదా దేవి 171వ జయంతి వేడుకలు బుధవారం దోమలగూడలోని శ్రీరామకృష్ణ మఠంలో కనుల పండువగా జరిగాయి. ఉదయం 5.30 గంటలకు సుప్రభ

Read More