v6 velugu

మియాపూర్ ప్రభుత్వ భూమి కబ్జా ఘటనలో 21 మంది అరెస్ట్: మాదాపూర్ డీసీపీ

మియాపూర్ లో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన ఘటనలో 21 మంది అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. 2024, జూన్ 23వ తేదీన మియాపూర్ పోలీస్ స్టేష

Read More

మెగాస్టార్ చిరంజీవితో బండి సంజయ్ భేటీ

హైద్రాబాద్: మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చిన బండి సంజయ్ కి చిరం

Read More

జూన్ 24న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2024, జూన్ 24వ తేదీన తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు బోర్డు

Read More

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

సూర్యాపేట: రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు.  2024, జూన్ 23వ తేదీ ఆదివారం సాయంత్ర

Read More

ఎమ్మెల్యే వేముల వీరేశం ట్విట్టర్ ఖాతా హ్యాక్

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ట్విట్టర్ ఖాతా హ్యాక్  అయ్యింది. చైనీస్ అక్షరాలతో ఎమ్మెల్యే ఎక్స్ ఖాతా ప్రొఫైల్ ను సైబర్ కేటుగాళ్లు చేంజ్ చేశారు.

Read More

మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ అత్యాచారం

వివాహిత మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో  సబ్-ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన మహారాష్ట

Read More

కాగజ్ నగర్లో కొట్టుకుపోయిన వంతెన.. 50 గ్రామాలకు రాకపోకలు బంద్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలం అందేవెల్లి వద్ద పెద్దవాగుపై నిర్మించిన తాత్కా లిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో కా గజ్ నగర్, ద హేగాం మం

Read More

ప్రేమజంటను వేధించిన కేసులో ఉప్పల్ సీఐపై బదిలీ వేటు

ఉప్పల్ సీఐపై బదిలీ వేటు పడింది. ఉప్పల్ భగాయత్ లో ఓ ప్రేమజంటను వేధించిన కేసులో  నిందితులపై పీటి కేసు నమోదు చేసి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు వచ

Read More

జగన్ ను కలిసేందుకు భారీగా జనం రావడంతో తోపులాట జరిగింది: పులివెందుల డీఎస్పీ

పులివెందులలో జగన్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయన్న ప్రచారాన్ని వైసీపీ ఖండించింది.  కొన్ని ఛానళ్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని

Read More

మల్టీ జోన్-1లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై వేటు

మల్టీ జోన్ 1 పరిధిలో అవినీతికి పాల్పడిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై వేటు పడింది.  ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాం

Read More

నీట్ అవకతవకలపై దిద్దుబాటు చర్యలు.. ఎన్టీఏ డీజీపై వేటు

నీట్ అవకతవకలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్రం. ఇందులో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ పై వేటు పడింది. యూజీసీ నీట్, నెట్

Read More

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయం: మంత్రి సీతక్క

మహబూబాబాద్: రాష్ట్రంలో గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడతామన్నారు మంత్రి సీతక్క.  డ్రగ్స్ కు బానిసలుగా మారడంతో మహిళలపై అఘాయిత

Read More

ఎకో టూరిజంపై కమిటీ.. ఛైర్మన్ గా మంత్రి కొండా సురేఖ

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ కమిటీ వేసింది. ఈ కమిటీ చైర్మన్ గా మంత్రి కొండా సురేఖ.. మరో16 మంది అధికారులను సభ్యులుగా నియమిస్త

Read More