v6 velugu
డీప్ ఫేక్ టెక్నాలజీతో.. 207 కోట్లు కొట్టేసిన్రు
న్యూఢిల్లీ: డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఓ మల్టీనేషనల్ కంపెనీ నుంచి రూ.207 కోట్లు కొట్టేశారు. ఆ కంపెనీకి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీస
Read Moreమరో 60 గ్రూప్ 1 పోస్టులు.. భర్తీకి ప్రభుత్వం అనుమతి
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు 563కు చేరిన మొత్తం పోస్టులు
Read Moreబీసీలకు ఎక్కువ సీట్లు! లోక్ సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం
కనీసం ఐదారు సీట్లు ఇచ్చేలా కసరత్తు బలమైన లీడర్లు ఉంటే అప్లై చేసుకోకున్నా టికెట్ ఎస్స
Read Moreకాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఢిల్ల
Read Moreమిషన్ భగీరథపై విజిలెన్స్.. సెకండరీ, ఇంట్రా పైప్లైన్నెట్ వర్క్లో భారీ అక్రమాలు
రూ.7 వేల కోట్లు పక్కదారి పట్టినట్టు అనుమానం గ్రామాల వారీగా అక్రమాలు నిగ్గుతేల్చాలని సీఎం ఆదేశం ఫీల్డ్లోకి దిగిన విజిలెన్స్ డిపార్ట్మెంట్
Read Moreఏపీ నీళ్ల దోపిడీపై.. నాడు గప్చుప్నేడు గాయిగాయి
దక్షిణ తెలంగాణను ముంచే సంగమేశ్వరానికి సపోర్ట్ మేఘా కంపెనీకి టెండర్ దక్కేలా తోడ్పాటు.. కేంద్రం పిలిచినా అపెక్స్ కౌన్సిల్ భేటీకి డుమ్మా
Read Moreవీ6 న్యూస్ యూట్యూబ్ చానెల్ సబ్ స్ర్కైబర్లు కోటి మంది.. అందరికీ శతకోటి వందనాలు
హైదరాబాద్, వెలుగు: ప్రేక్షకుల అంతులేని ఆదరణతో వీ6 న్యూస్ చానెల్ అతి పెద్ద మైలురాయిని అందుకుంది. వీ6 న్యూస్ యూట్యూబ్ చానెల్ సబ్ స్ర్కైబర్ల సంఖ్య మంగళవా
Read Moreబీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ కు ఓట్లు వేశారే కానీ.. అభిమానంతో కాదు: బండి సంజయ్
వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ బండి సంజయ్. గతంలో క్యాడర్, క
Read Moreకండక్టర్పై దాడి చేసిన మహిళ అరెస్ట్
గత నెల(జనవరి) 25వ తేదీన ఆర్టీసీ కండక్టర్ ని బూతులు తిడుతూ.. దాడి చేసిన మహిళను ఈరోజు(ఫిబ్రవరి 04) ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించార
Read Moreసంగారెడ్డిలో 84 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్
సంగారెడ్డి పటాన్ చెరు ORR టోల్ ప్లాజా దగ్గర అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ & ఎన్ఫోర్స్ మెంట్ మెదక్
Read Moreమేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం(ఫిబ్రవరి 04) సెలవు దినం కావడంతో ముందస్తు మొక్కుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. అమ్మవార్లను దర్శించ
Read Moreచేతకాని ప్రభుత్వం మాటలు తప్ప.. చేతలు లేవు.. : కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని మాటలు తప్ప.. చేతలు లేవని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మల్లాపూర్ వీఎన్అర్ గార్డెన్ లో ఉప్పల్ నియోజకవర్గ ఎమ
Read Moreవిద్యార్థినుల ఆత్మహత్య.. భయంతో హాస్టల్ ఖాళీ చేసిన స్టూడెంట్స్
భువనగిరి SC హాస్టల్ లో విద్యార్థినుల ఆత్మహత్యతో... మిగతా స్టూడెంట్స్ హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇద్దరు విద్యార్థినిలు మృతి చెందడంతో భయంతో ఇంటికి
Read More












