v6 velugu

కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు

జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేశారు పోలీసులు. 2024 మార్చి 31 ఆదివారం జనగామ

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. రాధా కిషన్ రావుపై సంధ్యా శ్రీధర్ రావు కంప్లైంట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కంటిన్యూ అవుతోంది. భుజంగరావు, తిరుపతన్నను మూడోరోజు కస్టడీలో విచారిస్తున్నారు. ఇదే కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి స

Read More

సత్తుపల్లిలో ఉద్రిక్తత.. పోలీసులను చితకబాదిన గిరిజనులు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల

Read More

బీఆర్ఎస్ గత ఎన్నికల్లో డబ్బు రవాణాకు పోలీసులను వాడుకుంది

ఫోన్ ట్యాపింగ్ కేసులో 3వ రోజు విచారణ కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును విచారిస్తున్నారు పోలీసులు. ప్రణీత్ రావు, రాధా

Read More

ఏప్రిల్ 1న ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవు

షహదత్ హజ్రత్ అలీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1న ఐచ్ఛిక సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31న ఐచ్ఛిక సెలవుగా ప్రకటిస్తూ.

Read More

బీజేపీ ఓ వాషింగ్​ మెషీన్: కాంగ్రెస్​

న్యూఢిల్లీ: బీజేపీ ఓ ఆటోమేటిక్​  వాషింగ్​ మెషీన్​ అని.. ఎన్ని అవినీతి మరకలున్నా ఆ పార్టీలో చేరితే తొలగిపోతాయని కాంగ్రెస్​ పార్టీ చురకలంటించింది.

Read More

మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఇండియన్ల నియామకం: అమెరికా ఉద్యోగులు

వాషింగ్టన్/న్యూఢిల్లీ: టీసీఎస్ కంపెనీ తమను తొలగించి హెచ్ 1బీ వీసాపై ఇండియన్లను నియమించుకుందని అమెరికా ఉద్యోగులు ఆరోపించారు. షార్ట్  నోటీస్  

Read More

సునీతా కేజ్రీవాల్​తో కల్పనా సోరెన్ భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీతను జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన కలిశారు. ఆదివారం ఢిల్లీలోని సునీత నివాసంలో ఆమెత

Read More

ఢిల్లీ మంత్రి కైలాశ్​ను ప్రశ్నించిన ఈడీ

   లిక్కర్ స్కామ్​లో 5 గంటలకు పైగా విచారణ     పాలసీ తయారీపై ప్రశ్నలు.. స్టేట్ మెంట్ రికార్డు    న్యూఢిల్ల

Read More

వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే పోటీచేస్తా: ఎర్రోళ్ల శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

ఐటీ శాఖ నుంచి కాంగ్రెస్​కు మరో రెండు నోటీసులు

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ నుంచి కాంగ్రెస్ పార్టీకి మరో రెండు నోటీసులు వచ్చాయి. ఇప్పటికే 2017–-18 నుంచి 2020-–21 వరకు పెనాల్టీ, వడ్

Read More

భార్యను పిశాచి అనడం క్రూరత్వం కాదు: పాట్నా హైకోర్టు

పాట్నా: వైవాహిక జీవితంలో విఫలమైన జంట ఒకరినొకరు పిశాచి, భూతం అంటూ దూషించుకోవడం క్రూరత్వం కిందకు రాదని పాట్నా హైకోర్టు తెలిపింది. దిగువ కోర్టు ఇచ్చిన ఉత

Read More

రాడిసన్​ హోటల్ ​డ్రగ్స్ కేసులో నిందితులకు క్రోమటోగ్రఫీ పరీక్ష

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డ్రగ్

Read More