v6 velugu
డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో సైబర్ నేరగాళ్ల ఫేక్ కాల్స్.. రూ.లక్షల్లో లూటీ
హైదరాబాద్, వెలుగు: మీ పేరుతో డ్రగ్స్ పార్సిళ్లు వచ్చాయని పోలీసులమంటూ ఫొన్ చేస్తున్నారా? మీకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నా
Read Moreదేశవ్యాప్తంగా తగ్గిన వరిసాగు..బియ్యానికి కటకటే!
జాతీయ స్థాయిలో టార్గెట్లో 65 శాతమే సాగు సాగు 35% తగ్గడంతో వడ్ల దిగుబడిపై పడనున్న ప్రభావం వరి వద్దన్న రెండేండ్లలోనే సీన్ రివర్స్&nb
Read Moreఒక్కో బూత్లో 370 ఓట్లు టార్గెట్: కిషన్రెడ్డి
బీజేపీ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ దిశానిర్దేశం కొత్తవారిని పార్టీలోకి చేర్చుకోవాలని సూచన వచ్చేనెల 6న టిఫిన్ బైఠక్న
Read Moreలోక్సభ ఎన్నికల్లో.. సినిమా వాళ్లకు నో చాన్స్
టికెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖులు బండ్ల గణేశ్కు దక్కని మల్కాజ్గిరి టికెట్ చేవెళ్ల టికెట్ కోరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి నిరాశే అన్నకు నిజామ
Read Moreఎంపీ సంతోష్రావుపై భూకబ్జా కేసు
తమ ల్యాండ్ కబ్జాకు యత్నించినట్టు నవయుగ కంపెనీ ఫిర్యాదు ఫోర్జరీ, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపణ సంతోష్రావుతో పాటు లింగారెడ్డి
Read Moreమోదీ పాలనలో దేశాభివృద్ధి శూన్యం: సీతక్క
మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు మంత్రి సీతక్క. బీజేపీ పాలనలో అక్షింతలు, రామమందిరం, పూల్వామా దాడి ఘటనలు తప్పా.. అభివృద్ధి శూన్యమని విమర్శించా
Read Moreనాంపల్లి కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య
కుటుంబ కలహాలతో కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఈరోజు(2024 మార్చి 24 ఆదివారం) ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ పేట బతుకమ
Read Moreరాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధాని కాలేరు: కిషన్ రెడ్డి
బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2024 మార్చి 24న ఆదివారం బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డ
Read Moreతెలంగాణలో మూతబడ్డ వైన్ షాపులు.. రీ ఓపెన్ ఎప్పుడంటే..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైన్స్ షాపులు మూతపడ్డాయి. హోలి వేడుకల సందర్భంగా వైన్స్ షాపులు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 2024 మార్చి 24న సా
Read Moreరాజకీయ దురుద్దేశంతోనే నాపై భూకబ్జా కేసు: జోగినపల్లి సంతోష్
రాజకీయ దురుద్దేశంతోనే తనపై భూ కబ్జా కేసు పెట్టారని మండిపడ్డారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. తాను డబ్బు పెట్టి కొన్న ఆస్తిపై అనవసరంగా నింద
Read Moreయాదగిరిగుట్టలో పులిహోర తయారీ విధానంపై ఆలయ ఈవో ఎంక్వైరీ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పులిహోర, లడ్డూ విభాగంలో ఈరోజు(2024 మార్చి 24) ఆలయ ఈవో భాస్కరరావు తనిఖీలు చేపట్టారు. పులిహోర తయారు చ
Read Moreవేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు పోటెత్తారు. 2024 మార్చి 24న ఆదివారం సెలవు రోజు, హోలీ పండుగ సందర్భంగా వరుస సెలవు కావడంతో.. రాష్ట
Read Moreబెల్ట్ షాప్లపై పోలీసుల దాడులు.. 3లక్షల 13వేల విలువైన మద్యం సీజ్
సైబరాబాద్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఎస్వోటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 10 పోలీస్ స్టేషన్ల పరిధిల
Read More












