v6 velugu
మేడారం భక్తులకు పర్యావరణ ఫీజు మినహాయింపు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది
Read Moreరాజేంద్రనగర్లో సైకో వీరంగం.. వాహనాలపై దాడికి యత్నం
రంగారెడ్డి : రాజేంద్రనగర్ లోని నడి రోడ్డుపై సైకో వీరంగం సృష్టించాడు. హైదర్ గూడ చౌరస్తాలో వాహనాల పై దాడికి పాల్పడ్డాడు. అడ్డుక
Read Moreమార్చి చివరి నాటికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం: వివేక్ వెంకటస్వామి
మార్చి చివరి నాటికి చెన్నూరు, మందమర్రిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణిలో స్థానికులకు ఉద్యోగ
Read MoreEye Alert : మొబైల్లో బ్లూ లైట్ వల్ల కళ్లకు వచ్చే జబ్బులు ఇవే
ఈ జనరేషన్ లో డిజిటల్ స్క్రీన్ టైమింగ్ పెరిగింది. రోజులో ఎక్కువసేపు ఫోన్ లేదా కంప్యూటర్, ల్యాప్ టాప్, టీవీ చూస్తూ గడిపేస్తున్నారు చాలామంది. స్క్రీన్ టై
Read MoreGood Health : ఈ జ్యూస్ తాగితే బాగా నిద్రపోతారు
రాత్రిపూట చక్కగా నిద్రపట్టేందుకు వేడి పాలు తాగుతారు చాలామంది. అయితే, చెర్రీ జ్యూస్, చామంతి టీ తాగినా, అరటిపండు, బాదం స్మూతీ తిన్నా కూడా తొందరగా నిద్ర
Read MoreGood Health : మెంతులతో మేలైన మంచి ఆరోగ్యం ఇలా..
హెల్దీ లైఫ్ కోసం ఎన్నోరకాల ఫుడ్ ఐటమ్స్, టిప్స్ ని ఫాలో అవుతారు. వాటిలో ఒకటి మెంతులు. మెంతుల వల్ల శరీరానికి కలిగే ఎన్నో రకాల ప్రయోజనాల గురించి తెలిస్తే
Read Moreజాంబియా యువతికి హైదరాబాద్లో 14 ఏళ్ల జైలు
జాంబియా యువతికి హైదరాబాద్ లో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. డ్రగ్స్ కేసులో జాంబియా మహిళకు శిక్ష ఖరారైంది. వివరాల్లోకి వెళితే.. 2021లో జాంబియా నుంచి మహి
Read Moreగీతాంజలి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోండి: విద్యార్థుల తల్లిదండ్రులు
గీతాంజలి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కూకట్ పల్లి వివేకానంద నగర్ డివిజన్ సప్తగిరి కాలనీలోని గీతాంజలి ఒ
Read Moreపోచారం ఐటీ కారిడార్లో రోడ్డు ప్రమాదం.. విద్యార్థి కాళ్లపై దూసుకెళ్లిన లారీ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో 2024 ఫిబ్రవరి 01న రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreఅభివృద్ధి పథంలో మొదటి అడుగు ఆదిలాబాద్ నుంచే.. : మంత్రి సీతక్క
అభివృద్ధి పథంలో మొదటి అడుగు ఆదిలాబాద్ నుంచి పడుతుందని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన
Read Moreఛత్తీస్ గఢ్లో మావోయిస్టుల దాడి.. ముగ్గురు జవాన్లు మృతి
ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ సుక్మా సరిహద్దులో 2024 జనవరి 30న మావోయిస్టుల దాడి జరిగింది. టేకుల గూడలో జరిగిన ఈ దాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. 14
Read Moreఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్.. ఎయిర్పోర్ట్లో ప్యాసెంజర్స్ నిరసన
ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఇండిగో ఎయిర్లైన్స్కు వ్యతిరేకంగా ప్రయాణికులు నిరసనలు తెలిపారు. నినాదాలు చేస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో
Read Moreఇటాలియన్ ఇన్ ఫ్లుయెన్సర్ పోస్ట్ పై క్యాన్సర్ బాధితులు ఫైర్.. వీడియో డిలీట్
ఇటాలియన్ ఇన్ ఫ్లుయెన్సర్ గియులియా నాటి తన వివాదాస్పద పోస్ట్ ను తొలగించింది. అంతకుముందు ఆమె చేసిన ఈ పోస్ట్.. చాలా మంది క్యాన్సర్ బాధితులను కించపరిచేలా
Read More












