v6 velugu

ఏసీబీ వలలో సదాశివపేట మున్సిపల్​ ఆర్‌‌ఐ

సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఓ ఇంటికి నంబర్ ​ఇచ్చేందుకు లంచం అడిగిన మున్సిపల్​ ఆర్‌‌ఐ, అవుట్​సోర్సింగ్​ ఉద్యోగి

Read More

మానేరులో జోరుగా ఇసుక అక్రమ దందా

కరీంనగర్, వెలుగు: రాష్ట్ర సర్కారు ఆదేశాలతో మానేరు నదిలో ఇసుక రీచ్ లు బందైనా.. ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. లారీల రాకపోకలు ఆగిపోయినా.. ట్రాక్టర్లు ఇ

Read More

బిట్ బ్యాంక్ : తెలంగాణ అడవులు

   తెలంగాణలో అనార్ద్ర ఆకురాల్చు అరణ్యాలు అధికంగా విస్తరించి ఉన్నాయి.      75 –100 సెం.మీ.ల కంటే తక్కువ వర్షపా

Read More

కర్నాటక బస్సులో తెలంగాణ భవన్​కు బీఆర్ఎస్ లీడర్లు..

గద్వాల, వెలుగు : గద్వాల బీఆర్ఎస్​ లీడర్లు తెలంగాణ ఆర్టీసీ బస్సును కాదని, కర్నాటక ఆర్టీసీ బస్సును కిరాయికి తీసుకొని హైదరాబాద్  వెళ్లడం చర్చనీయాంశం

Read More

మేడారం స్పెషల్ బస్సుల్లోనూ..మహిళలకు ఫ్రీ జర్నీ

   జాతర పనుల్లో నాణ్యతపై రాజీపడేది లేదు      కాంట్రాక్టర్లకు వంతపాడితే చర్యలు       మేడారంలో

Read More

వెలుగు సక్సెస్.. ఎన్నికల సంస్కరణలు

కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్​, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తుంది. మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఎన్నో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది

Read More

డైరీ అలెర్జీతో జీవితాన్ని ముగించిన 20ఏళ్ల యువతి

తీవ్రమైన డైరీ(పాల ఉత్పత్తులు) అలర్జీతో బాధపడుతున్న అన్నా బెల్లిసారియో అనే ఒక యువతి.. పాలతో చేసిన డెజర్ట్‌ను తిన్న తర్వాత విషాదకరంగా తన జీవితాన్ని

Read More

పాక్ ఇంత దరిద్రంగా ఉందా : పేపర్ల కొరతతో ఎన్నికలే వాయిదా అంట..!

ఎన్నికల చిహ్నాలను మార్చే ప్రక్రియను ఆపకపోతే సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయవలసి ఉంటుందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎ

Read More

కరోనా కంటే 20 రెట్లు పెద్దది.. ఏంటీ వైరస్ X

కొవిడ్ -19 మహమ్మారి నుండి ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ సమయంలోనే ఆరోగ్య నిపుణులు కొత్త బాంబును విసిరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) నివేది

Read More

బరువు పెరిగేందుకే కాదు.. తగ్గడానికీ నెయ్యి అవసరమేనట

భారతీయ వంటశాలలలో కాలానుగుణమైన పదార్ధమైన నెయ్యి శరీరానికి అనేక రకాలుగా దోహదపడుతుంది. చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతారని అంటుంటారు. అయితే బరువు పె

Read More

చూస్తూ ఉండండి.. మూడోసారీ మోదీ ప్రధాని కావడం ఖాయం: యూపీ సీఎం

2024 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి కాబోతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాముడి ఆశీర్వాదం లేకు

Read More

రామ మందిరాన్ని అప్పుడే సందర్శిస్తా : ప్రాణ ప్రతిష్టకు శరద్ పవార్ కు ఆహ్వానం

జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానంపై

Read More

అయోధ్యకు వెళ్లను : సోనియా, రాహుల్ సరసన చేరిన లాలూ

జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన విలేకరులతో మాట్ల

Read More