v6 velugu
సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా క్షేమంగా ఉండాలి: గడ్డం వంశీకృష్ణ
సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ. పెద్
Read Moreగోవాలో జల్సాల రారాజులు.. హైదరాబాద్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలు
గోవాలో జల్సాలకు అలవాటు పడి.. హైదరాబాద్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకు
Read Moreసెక్రటేరియట్లో పొంగులేటి ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్: సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. రెవెన్యూ శాఖలో 11.4
Read Moreఎంపీ అభ్యర్థులెవరో తేలిందా? మహబూబ్ నగర్ అభ్యర్థిపై హింట్ ఇచ్చిన సీఎం
వంశీచంద్ ను గెలిపించాలని కొడంగల్ సభలో విజ్ఞప్తి కీలకంగా మారనున్న సునీల్ కనుగోలు రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశం
Read Moreగొర్రెల స్కాం కేసు .. నలుగురు అధికారులు అరెస్ట్
గొర్రెల స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిధులు పక్కదారి మళ్లించిన అధికారులను, కాంట్రాక్టర్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ క్రమంల
Read Moreవిద్యార్థులే టార్గెట్గా గంజాయి అమ్ముతున్న నిందితులు అరెస్ట్
యువకులు, విద్యార్థులే టార్గెట్ గా గంజాయి అమ్ముతున్న నిందితులను బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో భాగంగా ఇద్దరు నిందితుల నుంచి రూ. 45
Read Moreనాగార్జున సాగర్ డ్యామ్ మరమ్మతులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్ మరమ్మతులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.ఈ మేరకు ఫిబ్రవరి16న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్యామ్ మరమ్మతులపై అభ
Read Moreసమ్మక్క సారక్క అండ మాకుంది.. మా ప్రభుత్వాన్ని ఎవరూ టచ్ చేయలేరు: మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ జిల్లా రేకుర్తిలో సమ్మక్క- సారలమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిం
Read Moreనమ్మించాడు.. చిట్టచివరికి నట్టేట ముంచాడు: కౌన్సిలర్లు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలంలోని తూంకుంట పురపాలక సంఘం పరిధిలో కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మే
Read Moreటీఎస్సీఎస్సీ గ్రూప్ 2,3 లో అదనపు పోస్టులు.. సప్లిమెంటరీ నోటిఫికేషన్లకు కసరత్తు
టీఎస్పీఎస్సీ 2022 గ్రూప్-2, గ్రూప్- 3 నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. గ్రూప్-1 మాదిరే
Read Moreభద్రాచలంలో ఐటీడీఏ పాలకమండలి సమీక్ష సమావేశం
నూతన ప్రభుత్వంలో 2024 ఫిబ్రవరి 18 ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమీక్ష సమావేశం నిర్వహించారు. 20 నెలల తరువాత ఈ సమావేశం
Read Moreకుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి.. రూ. 3 లక్షల నష్టం
జగిత్యాల జిల్లాలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. రూ. లక్షల వరకు నష్టం జరిగింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రా
Read Moreదొంగల హల్ చల్.. ఏటీఎంను పగలగొట్టి రూ. 38 లక్షలు చోరీ
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో దొంగలు హల్ చల్ చేశారు. మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న SBI ATMలో చోరీ చేశారు. ఏటీఎంను పగలగొట్టి దాదాపు 38లక్షల రూపా
Read More












