Yadadri
నరసింహుడి సేవలో సోమేశ్ కుమార్
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ చీఫ్ అడ్వయిజర్, ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ బుధవారం ఉదయం కుటు
Read Moreప్రగతిభవన్,సెక్రటేరియెట్ కడితేనే అభివృద్ధా : మల్లు భట్టి విక్రమార్క
యాదగిరిగుట్ట, వెలుగు : ‘నీళ్లు లేని ప్రాంతానికి నీళ్లు తెచ్చావా? నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి లాంటి
Read Moreయాదాద్రి జిల్లాలో దొంగతనాలు..ఒక్క రాత్రే 14 ఇళ్లల్లో చోరీలు
యాదాద్రి జిల్లాలో దొంగతనాలు తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ఒక్క రాత్రే 14 ఇళ్లల్లో చోరీలు గత వారం చౌటుప్పల్ లోనూ ఇదే పరిస్థితి ఒక్కరినీ ప
Read Moreయాదాద్రి జిల్లాలో ఆగని కల్తీ పాల దందా
రోజుకోచోట బయటపడుతున్న ‘కల్తీ’ ఆనవాళ్లు డైలీ హైదరాబాద్ లోని స్వీట్ హౌస్లు, హోటళ్లకు వేల లీటర్ల సప్లై కెమికల్స్తో వ
Read Moreయాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుడిని దర్శనానికి బారులు తీరారు.
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో కలెక్టర్ న్యాయం చేయడం లేదు
యాదాద్రి, వెలుగు : డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో కలెక్టర్ న్యాయం చేయడం లేదని ఆలేరు టౌన్కు చెందిన పలువురు మహిళలు ఆరోపించారు. ఇండ్లు ఇప్పించాలని భువనగి
Read Moreయాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు .. సండే ఒక్కరోజే రూ.58.58 లక్షల ఆదాయం
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు ధర్మదర్శనానికి నాలుగు గంటలు స్పెషల్ దర్శనానికి గంటన్నర టైం సండే ఒక్కరోజే రూ.58.58 లక
Read Moreటెస్ట్ రిపోర్ట్ ఇచ్చాకే మిల్లింగ్.. రివ్యూలో తేల్చి చెప్పిన మిల్లర్లు
యాదాద్రి, వెలుగు : టెస్ట్ మిల్లింగ్ చేసిన రిపోర్ట్ వచ్చిన తర్వాతే యాసంగి వడ్ల మిల్లింగ్ స్టార్ట్ చేస్తామని మిల్లర్లు తేల్చి చెప్పారు. రా రై
Read Moreదొడ్డు వడ్లు దించుకుంటలేరు.. నల్గొండ జిల్లాలో పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు
మిర్యాలగూడ, వెలుగు: స్టాక్ పెట్టుకునేందుకు స్థలం లేదని, ధాన్యంలో తాలు శాతం అధికంగా ఉందని సాకులు చెబుతూ కొనుగోలు సెంటర్ల ద్వారా ప్రభుత్వం స
Read Moreబిల్లులు చెల్లించాలని సర్పంచుల నిరసన
నల్గొండ అర్బన్, వెలుగు: గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని పలువురు సర్పంచ్లు మండల పరిషత్ కార్యాలయంలో నిరసన తెలిపారు. గురువ
Read Moreగుట్ట హుండీకి భారీ ఆదాయం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. 20 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి ఉన్న
Read Moreరాష్ట్రంలో పదింతల పంట పండిస్తున్నాం.. వరిసాగు భారీగా పెరిగింది: మంత్రి హరీశ్రావు
యాదాద్రి/చౌటుప్పల్, వెలుగు : తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో కంటే పదింతల పంట ఎక్కువగా పండిస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇది మంత్రం వేసి మ్యాజిక
Read Moreరాష్ట్రంలో పదింతల పంట పండిస్తున్నాం.. వరిసాగు భారీగా పెరిగింది: మంత్రి హరీశ్రావు
యాదాద్రి/చౌటుప్పల్, వెలుగు : తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో కంటే పదింతల పంట ఎక్కువగా పండిస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇది మంత్రం వేసి మ్యాజిక
Read More