YSRCP

పిఠాపురం బరిలో నేనే ఉంటా - వర్మ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ క్షణాన తాను పిఠాపురం నుండి పోటీ చేస్తానని అనౌన్స్ చేశాడో కానీ, అప్పటి నుండి స్థానిక టీడీపీ నుండి అసమ్మతి ఒక పక్క, పార్టీ న

Read More

జగన్ ను టార్గెట్ చేసిన షర్మిల - వైసీపీ నుండి కాంగ్రెస్ లోకి వలసలు

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల జగన్ కు బ్యాక్ టు బ్యాక్ షాక్ ఇస్తున్నారు. పీసీసీ చీఫ్ గా ఏపీలో ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి జగన్ మీద వరుసగా విమర్శలు చేస్తూ దూకుడు

Read More

జనసేనకు ఎదురుదెబ్బ: వైసీపీలోకి పిఠాపురం నేత..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఖరారు చేస

Read More

నన్ను ఓడించడానికి ఓటుకు లక్ష - పవన్ కళ్యాణ్

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ రెట్టింపయింది. ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎ

Read More

సీఎం జగన్‌ బస్సు యాత్ర ఖరారు .. మార్చి 27న ప్రొద్దుటూరులో సభ

ఏపీలో ఎన్నికల ప్రచారానిరకి  సీఎం జగన్ రెడీ అయిపోయారు.  మార్చి 27వ తేదీ నుంచి మేమంతా సిద్దం పేరుతో తొలి విడత ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గోనను

Read More

ప్రజలను మోసగిస్తున్నామనే బాధ వారిలో లేదు: సజ్జల

ప్రజాగళం సభపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. .. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు రారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.  

Read More

కడప ఎంపీగా షర్మిల పోటీ.. వైసీపీకి చెక్ తప్పదా..?

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల 2024 ఏపీ ఎన్నికల బరిలో దిగనున్నారని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుండి బరిలో దిగుతుందని,

Read More

టీడీపీకి బిగ్ షాక్ - వైసీపీలోకి సీనియర్ నేత..!

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేతల హడావిడి ముమ్మరం అయ్యింది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష

Read More

జనంలోకి జగన్ - బస్సు యాత్ర షెడ్యూల్ రెడీ..

2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. షెడ్యూల్ విడుదల అనంతరం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసి

Read More

పవన్ పల్లకి మోసినంత మాత్రాన చేతులు కట్టుకు కూర్చోము - వర్మ

2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన పార్టీలలో అసమ్మతి సెగ ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. తా

Read More

మోడీ స్పీచ్ తో డీలా పడ్డ టీడీపీ అండ్ కో

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాగళం సభ ముగిసింది. మూడు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభ అనుకున్నంత రేంజ్ లో

Read More

ఏపీ ఫైబర్ నెట్ స్క్రీన్‌పై జగన్ ఫొటో ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై హోరాహోరిగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సీఈఓకు లేఖ రాసిన

Read More

ఏపీలో దుష్టపాలన అంతం కాబోతోంది - పవన్ కళ్యాణ్

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా కూటమికి దుర్

Read More