YSRCP
చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారట.. అందుకే అంత కోపం.. వైఎస్ జగన్
వైసీపీ ప్రభుత్వ హయాంలో అవకతవకలపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలు కౌంటర్ గా వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా
Read Moreనేను ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు : మంత్రి లోకేష్
ఏపీ ఎన్నికల ప్రచారంలో హైలైట్ గా నిలిచిన అంశాల్లో ప్రధాన అంశం రెడ్ బుక్. మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచార సమయంలో రెడ్ బుక్ చూపిస్తూ వైసీపీ నేతలకు వార్
Read Moreడ్రగ్ మాఫియా డాన్ తో పోల్చిన చంద్రబాబు.. కౌంటర్ ఇచ్చిన జగన్..
ఏపీలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య శ్వేతపత్రాల వార్ నడుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేసిన సంగతి త
Read Moreరెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు.. వైఎస్ జగన్
చంద్రబాబు సర్కార్ 50రోజుల పాలనపై ప్రెస్ మీట్ నిర్వహించిన జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టే ధైర్యం లేదు కాబట్టే
Read Moreఢిల్లీలో జగన్ ధర్నా సక్సెస్... మద్దతు తెలిపిన ఇండియా కూటమి పార్టీలు...
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్
Read Moreజగన్ తప్ప, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ బీజేపీలోకి.. ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకముందే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వైసీపీ శ్రేణులపై జ
Read MoreBudget 2024 : అమరావతికి రూ.15 వేల కోట్లు
ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆర్థిక
Read Moreప్రశ్నిస్తానన్న భయం కాబట్టే.. ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదు.. సీఎం చంద్రబాబుపై జగన్ ట్వీట్..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా గడవకముందే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒకవైపు వైసీపీ నాయకులపై వరుస దాడులు, హత్యలు మరో వైపు అత్యాచారాలత
Read Moreఐదు రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. జూలై 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాసేపటి క్రితమే స్పీకర్ అయన్న పాత్రు
Read MoreAndhra News : మదనపల్లె RDO ఆఫీసు బూడిదైంది..: విచారణకు సీఎం ఆదేశం
ఏపీ స్టేట్ చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ మంటలకు బూడిద అయ్యింది. బిల్డింగ్ మొత్తం మంటల్లో బూడిదగా మారింది. ఫైర్ ఇంజిన్లు సైతం మంటలను అదుప
Read Moreఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: గవర్నర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని జగన్ సహ వైసీపీ ఎమ్మెల్
Read Moreముచ్చుమర్రి కేసులో మరో ట్విస్ట్..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక హత్య కేసులో నిందితుడు హుస్సేన్ మరణం కలకలం రేపింది. హుస్సేన్ పోలీసుల విచారణలో మరణించటంతో లాకప్ డె
Read Moreఅక్రమ సంబంధం ఆరోపణలపై స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి
ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రిలేషన్పై ఆమె భర్త మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఎంపీ
Read More












