YSRCP
జగన్ తప్ప, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ బీజేపీలోకి.. ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకముందే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వైసీపీ శ్రేణులపై జ
Read MoreBudget 2024 : అమరావతికి రూ.15 వేల కోట్లు
ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆర్థిక
Read Moreప్రశ్నిస్తానన్న భయం కాబట్టే.. ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదు.. సీఎం చంద్రబాబుపై జగన్ ట్వీట్..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా గడవకముందే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒకవైపు వైసీపీ నాయకులపై వరుస దాడులు, హత్యలు మరో వైపు అత్యాచారాలత
Read Moreఐదు రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. జూలై 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాసేపటి క్రితమే స్పీకర్ అయన్న పాత్రు
Read MoreAndhra News : మదనపల్లె RDO ఆఫీసు బూడిదైంది..: విచారణకు సీఎం ఆదేశం
ఏపీ స్టేట్ చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ మంటలకు బూడిద అయ్యింది. బిల్డింగ్ మొత్తం మంటల్లో బూడిదగా మారింది. ఫైర్ ఇంజిన్లు సైతం మంటలను అదుప
Read Moreఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: గవర్నర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని జగన్ సహ వైసీపీ ఎమ్మెల్
Read Moreముచ్చుమర్రి కేసులో మరో ట్విస్ట్..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక హత్య కేసులో నిందితుడు హుస్సేన్ మరణం కలకలం రేపింది. హుస్సేన్ పోలీసుల విచారణలో మరణించటంతో లాకప్ డె
Read Moreఅక్రమ సంబంధం ఆరోపణలపై స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి
ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రిలేషన్పై ఆమె భర్త మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఎంపీ
Read Moreఏపీలో 62 మంది ఐఏఎస్లు బదిలీ
ఏపీలో భారీగా ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఒకే సారి 62 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులుజారీ చేశార
Read Moreనటి శ్రీరెడ్డిపై కర్నూల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై కర్నూల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకే
Read Moreబాలికపై అత్యాచారం కేసు: ముచ్చుమర్రి వాసి అనుమానాస్పద మృతి
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8ఏళ్ళ బాలికపై అత్యాచారం ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి రెండువారాలు కావస్తున్నా బాలిక మృతదేహం లభించకపోవటం మి
Read Moreఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి.. ప్రధాని మోడీకి జగన్ లేఖ
ఏపీలో గురువారం జరిగిన వినుకొండ పాశవిక ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీలో శాంతి భద్రతల
Read Moreవినుకొండకు జగన్.. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు..
గురువారం వినుకొండలో వైసీపీ యువనేత రషీద్ దారుణ హత్య ఏపీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న వైసీపీ అధినేత జగన్ బెంగళూరు నుండి హుటాహుటిన
Read More












