YSRCP
ప్రాణం పోయినా పార్టీ వీడను.. జగన్తోనే నా ప్రయాణం: విజయసాయిరెడ్డి
ఏపీ రాజకీయాల్లో వలసలు జోరందుకున్నాయి. అధికారం కోల్పోయాక ఉండి లాభం లేదనుకుంటున్న వైసీపీ నేతలు ఒక్కక్కరిగా పార్టీని వీడుతున్నారు. కష్టకాలంలో అందరూ ఒక్కట
Read Moreజగన్ కు షాక్ : ఇద్దరు వైసీపీ ఎంపీలు రాజీనామా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఒకరు మోపిదేవి వెంకట రమణ, మరొకరు బీద మస్తానరావు. వీళ్లిద్దరినీ వైసీపీ తరపున
Read Moreఎంక్వైరీ జరుగుతోంది.. త్వరలోనే చర్యలు: ముంబై నటి కేసుపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు..
బాలీవుడ్ నటి కేసు అంశం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది.ఈ కేసులో పొలిసు ఉన్నతాధికారుల పాత్ర ఉందంటూ వార్తలొస్తున్న క్రమంలో చర్చనీయాంశం అయ్యింది. ఇదే అంశంప
Read Moreఖాళీ అవుతోన్న వైసీపీ.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా
అధికారం కోల్పోయి ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ నేతలకు, కార్యకర్తలకు వరుస షాకులు తగులుతున్నాయి. కష్టకాలంలో అందరూ ఒక్కటై అధినేతకు తోడుగా ఉంటారనుకుం
Read Moreజగన్కు కోలుకోలేని దెబ్బ: ఆత్మగా ఉన్న మోపిదేవి రాజీనామా?
ఏపీ రాజకీయాల్లో.. ముఖ్యంగా జగన్ కు వెరీ బిగ్ షాక్.. జగన్ తోపాటు జైలు జీవితం అనుభవించిన మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్
Read Moreబాలీవుడ్ నటి కేసులో ఏపీ పోలీసు ఉన్నతాధికారులు.. బిగుస్తున్న ఉచ్చు..
ఏపీలో బాలీవుడ్ నటిపై కేసు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసు విషయంలో ఏపీ పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో విజయవాడ మాజీ సీపీ కా
Read Moreమేయర్ ఇంట్లో చెత్త వేసి జనం.. మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే
ఏపీలో చెత్త రాజకీయం నడుస్తుంది.. చెత్తపై పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రి అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే
Read MorePinnelli Ramakrishna Reddy: జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన ఈవీఎం ధ్వంసం సహా మరో రెండు కేసుల్లో
Read Moreనీటి ఆంక్షలపై వెనక్కి తగ్గిన టీటీడీ... ప్రత్యామ్నాయాలపై కసరత్తు
తిరుమలలో నీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుమలలో నీటి సరఫరాపై ఆంక్షలు అన్న వార్త వెలువడగానే అటు భక్త
Read Moreఅచ్యుతాపురం సెజ్ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారంరం
ఏపీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించారు విశాఖ జిల్లా
Read Moreవైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం.. నిందితుడికి బెయిల్
ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేక్ హత్య కేసులో నిందితుడికి బెయిల్ మంజూరయ్యింది. నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి
Read Moreజగన్ అక్రమాస్తుల కేసు విచారణ మళ్లీ వాయిదా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టులో.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ హరిరామ
Read Moreరెడ్ బుక్లో ఉన్న ఏ ఒక్కరినీ వదలను: నారా లోకేష్
రెడ్ బుక్ పై మరోసారి వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ వైసీపీ నేతలు విమర్శలు చేసిన సంగ
Read More












