YSRCP

మార్చి16న వైసీపీ ఫైనల్ లిస్టు.. 18 నుంచి జగన్ ప్రచారం

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సిద్ధం సభలతో వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్.. పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 16

Read More

టీడీపీ రెండో జాబితా రెడీ..!

2024 ఎన్నికల కోసం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా రెడీ అయ్యింది. ఈ జాబితాను 14న ప్రకటించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తొలి జాబితాను జనసేనత

Read More

గీతాంజలి మరణంపై షర్మిల మౌనమెందుకు - పూనమ్ కౌర్

తెనాలి మహిళ గీతాంజలి మరణం ఏపీలో రాజకీయంగా దుమారం రేపుతోంది. టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు చేసిన ట్రోలింగ్ వల్లే గీతాంజలి మరణించిందని వైసీపీ ఆరోపిస్తుం

Read More

స్పీడ్ పెంచిన జగన్ - ఇడుపులపాయలో మ్యానిఫెస్టో, ఇచ్ఛాపురం నుండి ప్రచారం

2024 ఎన్నికల్లో తిరిగి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవటమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ వేగంగా పాలు కదుపుతున్నాడు. అన్ని పార్టీలకంటే ముందుగా ఎన్ని

Read More

చివరి నిమిషంలో షాకిచ్చిన ముద్రగడ, తాడేపల్లి ర్యాలీ రద్దు

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న తాడేపల్లిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ఇదివరకే ప్రకటించాడు ముద్ర

Read More

పవన్ కళ్యాణ్ ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి... గ్రంధి శ్రీనివాస్

2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ రెట్టింపవుతోంది. దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులు ఎవరన్నది ఇప్పటికే క్లారిటీ రావటంత

Read More

జగనన్న ఇల్లు ఇచ్చాడన్న మహిళ.. సోషల్ మీడియా ట్రోలింగ్ భరించలేక ఆత్మహత్య

సీఎం  జగనన్న తనకు ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన తెనాలికి గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో అధికా

Read More

టీడీపీ నుండి రఘురామకు టికెట్ ఫిక్స్ అయ్యిందా..?

2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలుపొందిన కొద్దికాలానికే సీఎం జగన్ మీద వ్యతిరేక స్వరం వినిపించటం మొదలు పెట్టాడు రఘురామ కృష్ణం రాజు. గత ఎన్నికల్లో నర్సా

Read More

రంగంలోకి దిగిన ముద్రగడ - జగన్ కోసం రూట్ మ్యాప్..!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నట్లు ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంత కాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కాపు సామజికవర్గ హ

Read More

నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్.. సిద్ధం సభలో జగన్

మేదరమెట్లలో ఉప్పెనలా వచ్చిన జనసమూహం కనిపిస్తుందని సీఎం జగన్ అన్నారు.మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందన్నారు. ఓటు అనే అస్త్రం ప్రయోగించా

Read More

టీడీపీ సైకిలుకు తుప్పు పట్టింది.. ట్యూబ్.. టైర్లు లేవు

చంద్రబాబు పొత్తులతో ఎందుకు పాకులాడుతున్నాడని మేదరమెట్ల సిద్దం సభలో సీఎం జగన్ ప్రశ్నించారు.  వాళ్ల వెనుక ప్రజలు లేరని.. అందుకే అరడజను పార్టీలతో వస

Read More

మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభ

బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభకు సర్వం సిద్దమైంది.  ఈ సభకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు.  15 లక్షల మందికి పైగా స

Read More

వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం.. సీఎం జగన్ సమక్షంలో.. డేట్ ఫిక్స్

వైసీపీలో చేరికపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అధికారికంగా ప్రకటన చేశారు. ఈనెల 14వ తేదీన  సీఎం జగన్ (YS Jagan) సమక్షంలో

Read More