
YSRCP
తిరుపతిలో వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత..
నామినేషన్ల దాఖలుకు చివరి రోజున తిరుపతి కేంద్రంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య వార్ జరిగింది. చంద్రగిరి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ దాఖల
Read Moreఏపీ, తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పర్వం..
2024 సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి, నామినేషన్ల పర్వం ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
Read Moreజగన్ సమక్షంలో వైసీపీలోకి సీనియర్ టీడీపీ నేత..
2024 సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది, నామినేషన్లు దాఖలు చేయటానికి ఈరోజుతో గడువు ముగుస్తుండటంతో నేతలంతా ఆర్వో ఆఫీసులకు క్యూ కట్టారు. ఒక పక్
Read Moreఏపీ లోక్సభ, అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్
మూడు ఎంపీ, 11 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఖరారు న్యూఢిల్లీ, వెలుగు : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో మూడు లోక్ సభ, 1
Read Moreవైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఒక పక్క అభ్యర్థుల నామినేషన్లు, మరో పక్క ముమ్మరంగా జరుగుత
Read More3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గాను నామినేషన్ల స్వీకరణకు ఒక్క రోజే గడువు మిగిలి ఉన్న క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.
Read Moreమేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్
మేమంతా సిద్ధం బస్సు యాత్ర చివరి రోజు టెక్కలిలో బహిరంగసభలో పాల్గొన్న సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరు చెబితే
Read Moreవాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై రాజకీయంగా రచ్చ నెలకొంది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్ పంపిణీని నిలిపివేయాలంటూ కోర్టు మెట్లెక్కిన ప్రతిపక్షాలు ఇటీవల వాల
Read Moreటిప్పర్ నడుపుతూ వెళ్లి నామినేషన్.. బాబుకు డ్రైవర్ వీరాంజనేయులు కౌంటర్..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఒకవైపు ప్రచారం, మరొక వైపు నామినేషన్లతో నేతలం
Read Moreజగన్ బస్సు యాత్ర ఈరోజుతో సమాప్తం... హైలైట్స్ ఇవే..
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం కోసం సీఎం జగన్ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. మార్చి 27న ఇడుపులపాయ నుండి ప్రారం
Read Moreసీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..
విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిని గుర్తించి రిమాండ్ కి తరలించారు పోలీసులు. తాజాగా
Read Moreవైసీపీ, కూటమి మేనిఫెస్టోపై ఉత్కంఠ... రుణమాఫీనే కింగ్ మేకరా..
2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి రెట్టింపవుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు మాట అటుంచితే, ఈసారి ఎన్నికల్లో
Read Moreసీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రేపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ను తాగుబోతు అని
Read More