YSRCP
పవన్ కళ్యాణ్ కు అన్ని కోట్ల అప్పులు ఉన్నాయా..
ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి
Read Moreసీఎం జగన్ పై దాడి కేసు: తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..
సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ ను ఏడురోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడ కోర్టు త
Read Moreవైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే... విడుదల ఎప్పుడంటే..
2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ముంచుకొస్తోంది. నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో హడావిడి పీక్స్ కి చేరింది. అయితే, ఎన్నికలకు నెలరోజు
Read Moreపిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్...
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో నేతలంతా ఒక పక్క ప్రచార
Read Moreచంద్రబాబు జనం నాయకుడు కాదు.. పార్టీని కబ్జా చేసి వచ్చారు: సజ్జల రామకృష్ణారెడ్డి
తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగా అర్హత కోల్పోయిందన్నారు. చంద్రబాబు జనంలో నుంచి వచ్చిన నాయకుడు కాదని... పార్టీని కబ్జా చేసి వచ్చారని స
Read Moreపులివెందులలో జగన్ తరపున నామినేషన్ వేసిన వైఎస్ మనోహర్ రెడ్డి
ఏపీ సీఎం జగన్ తరఫున ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఇవాళ( ఏప్రిల్22) నామినేషన్ దాఖలైంది. సీఎం జగన్ తరఫున ఆయన చిన్నాన్న, పులివెందుల మున్సిపల్ వైస్ చ
Read Moreఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. సజ్జలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..
మెగాస్టార్ చిరంజీవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వటం, టీడీపీ కూటమికి ఓటేయాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై అధిక
Read Moreజగన్ వద్ద 82కోట్లు అప్పు.. క్లారిటీ ఇచ్చిన షర్మిల..
2024 ఎన్నికల నేపథ్యంలో ఏపీలో నామినేషన్ల పర్వం మొదలైన వేళ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అభ్యర్థుల తమ ఆస్తుల విలువ, తమపై ఉన్న క్రిమినల్ కేసుల
Read Moreఅప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు... అవినాష్ పై షర్మిల ఫైర్..
ఏపీలో ఎన్నికల హడావిడి ఒక రేంజ్ లో ఉంటే, కడప జిల్లా రాజకీయాలు ఇంకో రేంజ్ లో ఉన్నాయి. జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంటరైన షర్మిల
Read Moreచిరంజీవి కూటమికి మద్దతిస్తే .. మాకే మంచిది.. సజ్జల
2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమరం కీలక దశకు చేరిన క్రమంలో పొలిటికల్ హీట
Read Moreసీఎం జగన్ పై దాడి కేసులో ట్విస్ట్...
విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసుపై శరవేగంగా విచారణ చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని
Read Moreఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా ఓడినట్లే .. అంబటి
మంత్రి అంబటి రాంబాబు జనసేన, టీడీపీలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు ఎంత ప్రయత్నించినా కూడా తన విజయాన్ని అడ్డుకోలేవని అన్నారు. పవన్
Read Moreటీడీపీలో భగ్గుమన్న అసమ్మతి సెగ...
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైన క్రమంలో నేతలంతా ఒకవైపు ప్రచారం, మరో వైపు నామినేషన్లతో బిజీగా ఉన్నా
Read More












