పారాబాయిల్డ్ రైస్ సేకరణపై కేంద్రం మరో ప్రకటన చేసింది. తెలంగాణ కోరినందుకు.. గత రబీకి సంబంధించి... మరో 24.75 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ సేకరిస్తామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 2021 సెప్టెంబర్ 30న అప్పటికే ఆమోదించిన 24.75 లక్షల మెట్రిక్ టన్నులకు.. అదనంగా మరో 20 లక్షల టన్నుల పారాబాయిల్డ్ రైస్ తీసుకుంటామని కేంద్రం చెప్పింది. దీంతో గత రబీ నుంచి మొత్తం 44.75 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్, మిగతాది ముడి బియ్యం రూపంలో తీసుకుంటున్నామని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
పారాబాయిల్డ్ రైస్ సేకరణపై కేంద్రం మరో ప్రకటన
- తెలంగాణం
- December 1, 2021
లేటెస్ట్
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
- Good Health : షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఇలా చేయండి..
- కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- తెలంగాణలో భూముల విలువ పెంపు!