నష్టాల్లో ఉన్న TS ఆర్టీసీకి సంక్రాంతి పండుగ ఊరటనిచ్చింది. సంక్రాంతి సందర్భంగా TS ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 55 లక్షల మందిని గమ్యానికి చేర్చి 107 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. పండుగ సందర్భంగా ఈ నెల 7 నుంచి 14 వరకు టీఎస్ ఆర్టీసీ 4 వేల ప్రత్యేక బస్సులను నడిపింది. దీంతో భారీగా ఆదాయం వచ్చింది. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండానే బస్సులు నడిపినట్లు TS ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న కవిత
హైదరాబాద్ శివార్లలోని మైనింగ్ జోన్ లో అక్రమాలపై ఎన్జీటీ విచారణ