మోడీని కలిసిన వివేక్ వెంకటస్వామి దంపతులు

మోడీని కలిసిన వివేక్ వెంకటస్వామి దంపతులు
  • ప్రధానికి సన్మానం,
  • కాకా బుక్ బహూకరణ

హైదరాబాద్లోని పటాన్చెరులోని ఇక్రిశాట్లో ప్రధాని మోడీని కలిశారు బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి దంపతులు. ఈ సందర్భంగా వారు మోడీని సన్మానించారు. అనంతరం కాకా జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్రధానికి అందించారు. రాష్ట్రంలో నెలకొన్న పలు రాజకీయ అంశాలను వివేక్ వెంకటస్వామి ప్రధానికి వివరించారు. 

ఇవి కూడా చదవండి..

రేపు హైదరాబాద్కు వైఎస్ జగన్

ఐదెకరాలలోపు ఉంటెనే రైతుబంధు ఇయ్యాలె