వరంగల్
మెడికవర్ హాస్పిటల్స్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం
హనుమకొండ సిటీ, వెలుగు: మెడికవర్ హాస్పిటల్స్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు గురువారం ప్రారంభం అయ్యాయి. హనుమకొండ హంటర్ రోడ్డులోని 300 పడుకల హాస్
Read More54 స్కూళ్లను దత్తత తీసుకున్న దిశ ఫౌండేషన్
ములుగు, వెలుగు : విద్యాభివృద్ధిలో భాగంగా ములుగు జిల్లాలో దిశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలానికి ఆరు పాఠశాలల చొప్పున మొత్తం 54 ప్రైమరీ స్కూళ్లను దత్
Read Moreమైలారం మారమ్మ బోనాలలో ఉద్రిక్తత
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో మారమ్మ బోనాల సందర్భంగా గురువారం రాత్రి ఉద్రిక
Read Moreబీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ 34 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు: ఎమ్మెల్యే మురళి నాయక్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కబ్జా చ
Read Moreఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి : పి. ప్రావీణ్య
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హనుమకొండ, వెలుగు: జిల్లాలో జరగనున్న టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర
Read Moreకిటకిటలాడిన మేడారం.. భారీగా తరలివచ్చిన భక్తులు
రెండోరోజు మేడారం జాతరలో జనసందోహం గద్దెల వద్ద భక్తుల ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకున్న మంత్రి సీతక్క జయశంకర్ భ
Read Moreఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తి.. బరిలో 19 మంది అభ్యర్థులు
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఇందులో భాగంగా మొత్తం 22 మందిలో గురువారం (ఫిబ్రవరి 13) ముగ్గురు అభ్యర్థ
Read Moreమహబూబాబాద్ టౌన్ లో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
మహబూబాబాద్ జిల్లా పట్టణ శివారులో ఉద్రిక్తత నెలకొంది. భద్రాచలం జాతీయ రహదారి నిర్మాణానికి భారీ పోలీస్ బందోబస్తు నడుమ సర్వే నిర్వహిస్తున్నారు రెవెన్యూ అధ
Read Moreజేఈఈ మెయిన్స్ లో షైన్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం
హనుమకొండ సిటీ, వెలుగు: జేఈఈ మెయిన్స్ లో హనుమకొండ షైన్ విద్యాసంస్థల విద్యార్థులు 90శాతం పైగా పర్సంటెజ్ సాధించి ప్రభంజనం సృష్టించారని చైర్మన్ మూగుల కుమ
Read Moreజేఈఈ మెయిన్స్ లో రెజోనెన్స్ విజయ పరంపర
హనుమకొండసిటీ, వెలుగు: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన జేఈఈ మెయిన్ 2025 సెషన్–1 ఫలితాల్లో వరంగల్ రెజోనెన్స్ కు చెందిన 8 మంది విద్యార్థులు 99
Read Moreమైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు : సీపీ అంబర్ కిషోర్ ఝా
వర్ధన్నపేట, వెలుగు : అక్రమ మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, క
Read Moreతప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పరకాల, వెలుగు : కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా ఉండి రాష్ర్ట ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పరకాల ఎమ్మెల్య
Read Moreరైతుల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
తొర్రూరు, వెలుగు: రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మహబూబాద్ జిల్
Read More












