వరంగల్
హైనా సంచారంతో ఆందోళన
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో లేగదూడలపై దాడి వర్దన్నపేట,(ఐనవోలు)వెలుగు: హైనాల సంచారంతో హన్మకొండ జిల్లా ఐనవోలు మండల ప్రజలు, రైతులు భయాందోళనకు
Read Moreవన దేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతున్న మినీ మేడారం జాతరకు భక్తులు తరలివస్తున్నారు. జాతర మూడవ రోజు శుక్రవారం దేవతల దర్శనానికి వివి
Read Moreనష్ట పరిహారం తేల్చట్లే..! జనగామ – సిద్దిపేట బైపాస్ పనుల్లో ఇష్టారాజ్యం
నోటీసులియ్యకుండనేప్లాట్ల చదును ప్లాట్లు కోల్పోతున్నబాధితులు 300 మందికి పైనే.. అధికారుల చుట్టూతిరుగుతున్నా పట్టింపేలేదు న్యాయం కోరుతున్న బాధిత
Read More24 గంటలు వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జనగామ అర్బన్, వెలుగు : రోగులకు వైద్యులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని 24 గంటలు వైద్య సేవలు అందించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నార
Read Moreమెడికవర్ హాస్పిటల్స్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం
హనుమకొండ సిటీ, వెలుగు: మెడికవర్ హాస్పిటల్స్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు గురువారం ప్రారంభం అయ్యాయి. హనుమకొండ హంటర్ రోడ్డులోని 300 పడుకల హాస్
Read More54 స్కూళ్లను దత్తత తీసుకున్న దిశ ఫౌండేషన్
ములుగు, వెలుగు : విద్యాభివృద్ధిలో భాగంగా ములుగు జిల్లాలో దిశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలానికి ఆరు పాఠశాలల చొప్పున మొత్తం 54 ప్రైమరీ స్కూళ్లను దత్
Read Moreమైలారం మారమ్మ బోనాలలో ఉద్రిక్తత
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో మారమ్మ బోనాల సందర్భంగా గురువారం రాత్రి ఉద్రిక
Read Moreబీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ 34 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు: ఎమ్మెల్యే మురళి నాయక్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కబ్జా చ
Read Moreఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి : పి. ప్రావీణ్య
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హనుమకొండ, వెలుగు: జిల్లాలో జరగనున్న టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర
Read Moreకిటకిటలాడిన మేడారం.. భారీగా తరలివచ్చిన భక్తులు
రెండోరోజు మేడారం జాతరలో జనసందోహం గద్దెల వద్ద భక్తుల ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకున్న మంత్రి సీతక్క జయశంకర్ భ
Read Moreఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తి.. బరిలో 19 మంది అభ్యర్థులు
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఇందులో భాగంగా మొత్తం 22 మందిలో గురువారం (ఫిబ్రవరి 13) ముగ్గురు అభ్యర్థ
Read Moreమహబూబాబాద్ టౌన్ లో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
మహబూబాబాద్ జిల్లా పట్టణ శివారులో ఉద్రిక్తత నెలకొంది. భద్రాచలం జాతీయ రహదారి నిర్మాణానికి భారీ పోలీస్ బందోబస్తు నడుమ సర్వే నిర్వహిస్తున్నారు రెవెన్యూ అధ
Read Moreజేఈఈ మెయిన్స్ లో షైన్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం
హనుమకొండ సిటీ, వెలుగు: జేఈఈ మెయిన్స్ లో హనుమకొండ షైన్ విద్యాసంస్థల విద్యార్థులు 90శాతం పైగా పర్సంటెజ్ సాధించి ప్రభంజనం సృష్టించారని చైర్మన్ మూగుల కుమ
Read More












