సెప్టెంబర్ 11న నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్

సెప్టెంబర్ 11న నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పోస్టు గ్రాడ్యుషేషన్(PG)-2021 పరీక్షను సెప్టెంబర్ 11న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. నీట్ UG-2021 ఎగ్జామ్ పరీక్ష దేశ వ్యాప్తంగా  సెప్టెంబర్ 12న జరగనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది కేంద్రం.