జైపూర్: దేశంలోని జైళ్లలో ఎక్కువ మంది అండర్ ట్రయల్ ఖైదీలే ఉన్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 6.10 లక్షల మంది జైళ్లలో ఉంటే, వాళ్లలో దాదాపు 80% మంది అండర్ ట్రయల్ ఖైదీలేనని చెప్పారు. వాళ్లంద రూ ఎలాంటి విచారణ లేకుండానే ఏండ్లకేండ్లుగా నిర్బంధంలో ఉన్నారని విచారం వ్యక్తంచేశారు. ఈ పద్ధతిపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో న్యాయ ప్రక్రియనే శిక్షగా మారింది. ఇష్టానుసా రంగా అరెస్టులు చేయడం, బెయిల్ పొందడంలో ఇబ్బందులు, ఏండ్లకేండ్లు గా నిర్బంధంలో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీలు, ఇందుకు దారితీస్తున్న పరిస్థి తులపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ను మరింత మెరుగు పరిచేందు కు యాక్షన్ ప్లాన్ అవసరమని చెప్పా రు. జైపూర్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న 18వ ఆలిండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ సదస్సు శనివారం ప్రారంభమైంది. నల్సా రూపొందించి న మొబైల్ యాప్, ఈ–ప్రిజన్స్ పోర్టల్ను సీజేఐ ప్రారంభించి మాట్లాడారు.
జైళ్లలో 80% మంది విచారణ ఖైదీలే
- దేశం
- July 17, 2022
లేటెస్ట్
- చంద్రుడిపై అనకున్నదానికంటే ఎక్కువ నీటి ఆనవాళ్లు
- Video Viral : వామ్మో .. బట్టల షాపులో ఎద్దులు రెచ్చిపోయాయి
- CSK vs PBKS: రుతురాజ్ ఒంటరి పోరాటం.. పంజాబ్ ఎదుట ఊరించే లక్ష్యం
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- ముంబైలో ఫుడ్ పాయిజన్ ఘటన.. వీధి వ్యాపారిపై కేసు
- T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్కు జట్లను ప్రకటించిన నేపాల్, ఒమన్
- న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తుంది... షర్మిల
- టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
- మోదీ, కేడీ కలిసి గ్యాస్ సిలిండర్ ను రూ.12 వందలు చేశారు : సీఎం రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ తరపున వెంకటేశ్ కూతురు ఎన్నికల ప్రచారం
Most Read News
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- SRH vs RR: 30వేల టికెట్స్ 5 నిమిషాల్లో సోల్డ్ ఔట్.. జోరుగా బ్లాక్ దందా.. ఫ్యాన్స్ ఫైర్
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- LSG vs MI: ఐపీఎల్ నుంచి ముంబై ఔట్.. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే అదొక్కటే మార్గం