చెన్నై: ప్రముఖ యాక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నడుపుతున్న చారిటబుల్ ట్రస్టులో 20 మందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. చెన్నైలోని అశోక్ నగర్ లో ఉన్న లారెన్స్ ట్రస్టులో 25 మంది దివ్యాంగులు, అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. అందులో నలుగురికి జ్వరం రావడంతో శనివారం శాంపిల్స్ టెస్టు చేయగా కరోనా కన్ఫామ్ అయింది. దీంతో మిగతావారందరి నుంచి నమూనాలు సేకరించి టెస్టులు చేయగా 20 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ట్రస్ట్ సెంటర్ను మూసివేసిన అధికారులు.. ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్గా ప్రకటించారు. వైరస్ బారిన పడిన పిల్లలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో పనిచేస్తున్న వంటమనిషి నుంచి పిల్లలకు వైరస్ సోకిందని అధికారులు నిర్ధారించారు.
లారెన్స్ ట్రస్టులో 20 మంది పిల్లలకు వైరస్
- దేశం
- May 27, 2020
లేటెస్ట్
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు