ఆసరా పెన్షన్లకు 4,425 కోట్లు విడుదల

ఆసరా పెన్షన్లకు 4,425 కోట్లు విడుదల

ఆసరా పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. రూ. 4,425 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ శుక్రవారం పరిపాలన అనుమతులిచ్చారు. 2019–2020 బడ్జెట్ లో భాగంగా ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.