హైదరాబాద్

భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. మార్చి నెలలో రూ.1.96 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్ల విలువ గత నెల10 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకు చేరింది. జీఎస్టీ విధానం మొదలయ్యాక ఇంత భారీగా వసూళ్లు రావడం ఇది రెండోసారని

Read More

25 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులు 44 రకాల క్రీడలపై శిక్షణ

6 నుంచి 16 ఏళ్ల లోపు వారికి ట్రైనింగ్ వెయ్యి మంది హానరరీ కోచ్ లను తీసుకోనున్న జీహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 25 నుంచి జీహెచ్ఎంసీ స

Read More

పెరిగిన ఆటో అమ్మకాలు..L&T సేల్స్ 23శాతం అప్

న్యూఢిల్లీ:  భారతీయ ఆటో మార్కెట్ అమ్మకాలు గత నెల కొద్దిగా పెరిగాయి. కొన్ని కంపెనీల సేల్స్​ మాత్రం నిరాశపర్చాయి. మారుతి సుజుకి మార్చి 2024 లో 1,87

Read More

400 ఎకరాలను హైడ్రా కాపాడదా?

ఆప్ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ ప్రశ్న ట్యాంక్ బండ్, వెలుగు: హైదరాబాద్​సెంట్రల్ యునివర్సిటీకి చెందిన 400 ఎకరాలను హైడ్రా కాపాడదా అని ఆమ్ ఆద

Read More

శాతవాహన వర్సిటీకి లా కాలేజీ మంజూరు చేయండి : బండి సంజయ్​

కేంద్ర మంత్రి అర్జున్‌‌‌‌ మేఘ్వాల్​కు బండి సంజయ్​ వినతి న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీకి ‘లా కా

Read More

ప్రజలపై మరో భారం..900 రకాల మెడిసిన్స్​ ధరల పెంపు

న్యూఢిల్లీ: అజిత్రోమైసిన్, ఇబుప్రోఫెన్ వంటి 900 రకాల డ్రగ్స్​ ధరలను పెంచామని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్​పీఏ) ప్రకటించింది. ధరల పెంప

Read More

డ్రాప్ చేస్తామని నమ్మించి.. జర్మనీ ​యువతిపై అత్యాచారం

ఇండియాను చూసేందుకు ఫ్రెండ్​తో వచ్చిన యువతి మార్కెట్​కు వెళ్తుండగా డ్రాప్​చేస్తామని నమ్మించిన నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై రే

Read More

టన్ను ఆయిల్ పామ్ గెలలు రూ. 21 వేలు : తుమ్మల

ధర పెరగడంతో 64,582 మంది​ రైతులకు లబ్ధి: తుమ్మల హైదరాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ గెలల ధర రోజురోజుకు పెరుగుతున్నందున, రైతులు పెద్ద మొత్తంలో పామాయిల

Read More

ఆక్రమించిన వారి నుంచి డబ్బు రికవరీ చేయండి

ఆ డబ్బును సొసైటీకి ఇప్పించండి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం కల్యాణ్‌‌‌‌ నగర్‌‌‌‌  కోఆప

Read More

సనత్ నగర్ లో మిత భోజనం కేంద్రం, చలివేంద్రంప్రారంభం

పద్మారావునగర్, వెలుగు: సనత్ నగర్ లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత భోజనంతో పాటు చలి

Read More

ఫార్ములా ఈ కేసు విచారణ ఏ దశలో ఉంది?

ఏసీబీని ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ కార్‌‌‌‌ రేస్‌‌‌‌ కేసులో ఏసీబీ దర్యాప్తు సమ

Read More

అప్పుడు సై.. ఇప్పుడు నై!..ప్రభుత్వ భూములపై రూ.30వేల కోట్లు సేకరించిన బీఆర్ఎస్

అప్పుడు సై.. ఇప్పుడు నై!..బీఆర్ఎస్, బీజేపీ ద్వంద్వ వైఖరి  నాడు ప్రభుత్వ భూముల వేలంతో రూ.30 వేల కోట్ల పైనే సమీకరించిన బీఆర్ఎస్​   టీజీ

Read More

లైంగిక దాడులను ఉపేక్షించేది లేదు : మంత్రి సీతక్క

నిందితులను కఠినంగా శిక్షిస్తం: మంత్రి సీతక్క ఘటనలపై డీజీ, సీపీ, మహిళా శిశు సంక్షేమ అధికారులతో ఆరా బాధితులను ఆదుకోవాలని ఆదేశాలు జారీ 

Read More