Gold Price Today: రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు వింటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అనేక అంతర్జాతీయ కారణాలతో ఇటీవల వరుసగా పెరుగుతున్న ఈ రెండు లోహాల ధరలు మళ్లీ ఎప్పటికి తగ్గుతాయో అస్సలు అర్థం కావటం లేదు. ప్రధానంగా షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా ఇవాళ పెరిగిన రిటైల్ రేట్లను గమనించటం చాలా ముఖ్యం.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే డిసెంబర్ 22తో పోల్చితే 10 గ్రాములకు డిసెంబర్ 23, 2025న రూ.2400 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.240 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 23న):
హైదరాదాబాదులో రూ.13వేల 855
కరీంనగర్ లో రూ.13వేల 855
ఖమ్మంలో రూ.13వేల 855
నిజామాబాద్ లో రూ.13వేల 855
విజయవాడలో రూ.13వేల 855
కడపలో రూ.13వేల 855
విశాఖలో రూ.13వేల 855
నెల్లూరు రూ.13వేల 855
తిరుపతిలో రూ.13వేల 855
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు డిసెంబర్ 22తో పోల్చితే ఇవాళ అంటే డిసెంబర్ 23, 2025న 10 గ్రాములకు రూ.2200 పెరుగుదలను చూసింది. దీంతో మంగళవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 23న):
హైదరాదాబాదులో రూ.12వేల 700
కరీంనగర్ లో రూ.12వేల 700
ఖమ్మంలో రూ.12వేల 700
నిజామాబాద్ లో రూ.12వేల 700
విజయవాడలో రూ.12వేల 700
కడపలో రూ.12వేల 700
విశాఖలో రూ.12వేల 700
నెల్లూరు రూ.12వేల 700
తిరుపతిలో రూ.12వేల 700
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని ఈ వారం కొనసాగిస్తోంది. డిసెంబర్ 23న కేజీకి వెండి డిసెంబర్ 22తో పోల్చితే రూ.4వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.2 లక్షల 34వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.234వద్ద విక్రయాలు జరగుతున్నాయి.
