హైదరాబాద్
ధర్మభిక్షం ఆశయం: సమానత్వం, నిస్వార్థ సేవ .. యువతకు స్ఫూర్తి: బాదిని ఉపేందర్, సీనియర్ జర్నలిస్ట్
జీవితాన్ని అసమానతలు రూపుమాపేందుకు, పేదవర్గాల ఉద్ధరణ, సామాజిక న్యాయం కోసం అంకితం చేసిన మహనీయుడు ధర్మభిక్షం. ఆయన పోరాటం, నిస్వార్థ సమాజ సేవ నేటి రాజకీయ
Read Moreమీర్పేట హత్యకేసు: మాధవి పిల్లల డీఎన్ఏతో మ్యాచ్
కిచెన్లో దొరికిన టిష్యూస్ఆధారంగా టెస్టులు మ్యాచ్ అయినట్లు డీఎన్ఏ రిపోర్టు ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మ
Read Moreటూరిజంకు మేము ఏమీ చేయలేదా? : ఎమ్మెల్యే కేటీఆర్
యాదాద్రి గుడి, అంబేద్కర్ విగ్రహం కట్టిందెవరు: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: టూరిజం అభివృద్ధికి మేం ఏమీ చేయలేదని మంత్రి మాట్లాడడం సరికాదని బీఆర్ఎస
Read Moreమంత్రి పదవి వస్తే.. హోంశాఖ చేయాలని ఉంది : రాజగోపాల్ రెడ్డి
రాజగోపాల్ రెడ్డి చిట్ చాట్ హైదరాబాద్, వెలుగు: తనకు మంత్రి పదవి ఇస్తున్నట్లు హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలే
Read Moreనీటి వాటాల్లో 1928 నుంచి మాకు అన్యాయమే
నాడు బచావత్ ట్రిబ్యునల్ ముందు సరిగ్గా వాదనలు వినిపించలే బ్రజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదించిన తెలంగాణ 150 టీఎంసీల ఎస్ఎల్ బీసీనీ ముందుకు
Read Moreఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో డెడ్బాడీ లభ్యం
ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్కుమార్గా గుర్తింపు మరో ఆరుగురి ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ పోస్ట్మార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహం తరలింపు
Read Moreఎన్నికైన స్థానిక సంస్థలు ఉంటేనే గ్రాంట్లు రిలీజ్
లోక్సభలో కేంద్ర మంత్రి బఘేల్ వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: చట్టబద్ధంగా ఎన్నికైన స్థానిక సం
Read Moreప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు ఓటీఎస్
మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ల లో అవకాశం ట్యాక్స్ వడ్డీ/పెనాల్టీ పై 90 శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం మరో ఐదు రోజుల్లో ముగియనున్న గడువు
Read Moreకంచగచ్చిబౌలి భూములపై తప్పుడు కథనాలు : మంత్రి శ్రీధర్ బాబు
అక్కడ పీకాక్, బఫెలో లేక్ లు లేవు: మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కంచగచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి
Read Moreఏప్రిల్ చివరలో ఇంటర్ ఫలితాలు ముగిసిన పబ్లిక్ పరీక్షలు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. దీంతో ఇంటర్ ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఏప్రిల్
Read Moreచత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి
మృతుల్లో ఎస్జెడ్సీ మెంబర్ సుధీర్ అలియాస్ సుధాకర్ ఘటనాస్థలంలో 303 రైఫిళ్లతో పాటు 12 బోర్ తుపాకులు సీజ్ మిగిలినవారి కోసం 500 మందితో
Read Moreకాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై విష ప్రచారం ఆపాలి : కాసం వెంకటేశ్వర్లు
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్,- కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై బీజేపీపై
Read More4 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి.. ఇప్పటివరకు 54.74 లక్షల మంది రైతులకు లబ్ధి
మంగళవారం లక్ష మంది రైతులకు రూ.199 కోట్లు జమ మరో రెండు రోజుల్లో 5 ఎకరాల వరకు పెట్టుబడి సాయం 77.78 లక్షల ఎకరాలకు నిధులు జమ మొ
Read More












