హైదరాబాద్
దేశంలోనే ధరణి పెద్ద స్కామ్..బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాలు కొల్లగొట్టారు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
సీబీఐ విచారణ ఎందుకు జరిపించట్లేదని ప్రశ్న.. హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి పెద్ద ఎత్తున భూములను కొల్లగొట్టిందని
Read Moreకేసీఆర్ ఆర్థిక నేరస్తుడు .. ధరణితో మన రైతుల డేటా విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టిండు: సీఎం రేవంత్
అలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేయాలో ప్రజలే చెప్పాలి కాగ్ వద్దన్న సంస్థకే పోర్టల్ను అప్పగించిండు వాళ్లు ఒక్క క్లిక్ చేస్తే మన డేటా ఖతమైతది బీఆర్ఎ
Read Moreబంగ్లాదేశ్ హిందువులపై 2200 కేసులు..భద్రతపై భారత్ ఆగ్రహం
బంగ్లాదేశ్, పాకిస్థాన్ లో హిందువులు మైనార్టీలపై హింసాత్మక ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత
Read Moreమాజీ భార్య, పిల్లలను చంపిన కేసు..దోషికి నాంపల్లి కోర్టు మరణశిక్ష
హైదరాబాద్: మాజీ భార్య, ఆమె రెండో భరత్, కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో వ్యక్తికి మరణశిక్ష విధించింది నాంపల్లి కోర్టు. నిందితుడు ర
Read MoreBike News : బజాజ్ చేతక్ 35 సీరీస్ లాంచ్.. స్టన్నింగ్ ఫీచర్స్.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుందంటే...
మీరు నైంటీస్ కిడ్ అయితే మీకు చేతక్ అంటే వెంటనే అప్పట్లో ఓ ఊపు ఊపిన చేతక్ స్కూటర్ గుర్తొస్తుంది. అవును.. బజాజ్ చేతక్ స్కూటర్.. అప్పట్లో ఒక బ్రాండ్. డుర
Read Moreముంబై టూ హైదరాబాద్ బస్సులో భారీగా డ్రగ్స్ సరఫరా
ముంబై నుంచి హైదరాబాద్ కు తరిలిస్తున్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్ బ్యూరో పోలీసులు. 320 గ్రాముల MDMA డ్రగ్స్ తోపాటు సెల్ ఫోన్స్ స
Read Moreక్రియాయోగ ధ్యానంతో అత్యుత్తమ ఆధ్యాత్మిక ఫలితాలు.!
హైదరాబాద్ : సనాతన ధర్మంలో అత్యంత ప్రాచీనమైన క్రియా యోగ ధ్యాన సాధన ద్వారా ఆధ్మాత్మికంగా అత్యుత్తమ ఫలితాలు పొంద వచ్చని యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షులు
Read Moreమీ కోసమే : జనవరి 20లోపు.. ఈ కార్డులకు కచ్చితంగా KYC అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే పని చేయవు..
మీరు KYC అప్ డేట్ చేసుకున్నారా.. చేసుకోకుంటే వెంటనే చేయించండి. లేదంటే మీ కార్డులు పనిచేయవు. 2025, జనవరి 20 లోపు చేయించకపోతే ఇక అంతే సంగతులు. మళ్లీ బ్య
Read Moreఫార్ములా ఈ రేస్ వ్యవహారం: కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు
ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఎంట్రీ అయింది. కేటీఆర్, అర్వింద్ కుమార్,బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు పెట్టింది. డిసెంబర్ 20న ఉదయం ఫార్ములా-E కేసుకు సంబ
Read Moreరాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం..
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి సమక్షంలో జరిగిన..ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పా
Read Moreపంజాగుట్టలో స్కూటీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్.. బీటెక్ విద్యార్థి మృతి
హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీ పై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను అతివేగంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు
Read Moreమలేరియాకు మరో వ్యాక్సిన్..ఇండియా నుంచే ఇది రాబోతుందా..?
మలేరియా..ఇది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది పరాన్న జీవి అయిన ప్లాస్మోడియా ప్రోటోజోవాన్ల వల్ల సోకుత
Read Moreకేటీఆర్ తొలి అడుగులోనే విజయం సాధించారు :హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణకు రూ. 600 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ నిండు సభలో అబద్ధాలు చెప్పారన్నారు. ఫ
Read More












