
హైదరాబాద్
సామాజిక న్యాయం దక్కాలంటే బీజేపీని గెలిపించాలి : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఉప్పల్, వెలుగు : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం దక్కాలంటే బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ ఉప్పల్ సెగ్మెంట్ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలి
Read Moreకారులో డబ్బు తరలిస్తున్న సీఐ సస్పెండ్
ఎన్నికల వేళ కారులో డబ్బు తరలిస్తూ స్వయంగా దొరికిన ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జ
Read Moreఓటు వేసేందుకు డబ్బు తీసుకోవద్దు : రాంగోపాల్ వర్మ
ఖైరతాబాద్, వెలుగు : కార్టూన్అనేది స్పీచ్ కంటే షార్ప్గా ఉంటుందని సినీ డైరెక్టర్ రాంగోపాల్వర్మ అన్నారు. ఓటు కోసం డబ్బులు తీసుకోవడం నేరమేనని.. అ
Read Moreమేడ్చల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ..గెలిపిస్తామని బీఆర్ఎస్ నేతలే మాటిచ్చిన్రు
మేడిపల్లి, వెలుగు : మేడ్చల్లో కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ను గెలిపిస్తామని బీఆర్ఎస్ నేతలే మాటిచ్చారని ఆ పార్
Read Moreకేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం : లాస్య నందిత
కంటోన్మెంట్, వెలుగు : బీఆర్ఎస్తోనే కంటోన్మెంట్ సెగ్మెంట్ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి లాస్య నందిత తెలిపారు. అన్న
Read Moreబీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాలు అమలు : కాలె యాదయ్య
చేవెళ్ల, వెలుగు : కాంగ్రెస్కు పది అవకాశాలు ఇచ్చినా.. పదవులు అనుభవించి ప్రజలకు ఏమీ చేయలేదని చేవెళ్ల సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థ
Read Moreతెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 28న నిజామాబాద్, నిర్మల్, కామారెడ
Read Moreఎలక్షన్స్ కు ఒక్క రోజే టైం.. కార్లలో తరలిస్తున్న రూ.కోటి సీజ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజే సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల పోటాపోటీగా భారీగా నగదు, ఉచితాలు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద
Read Moreఅప్పుల బాధతో తెలంగాణ రైతు ఆత్మహత్య
మొగుళ్లపల్లి(టేకుమట్ల), వెలుగు: అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో చో
Read Moreనవంబర్ 29,30 నా హైదరాబాద్ లో స్కూలకు సెలవు
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఇయ్యాల, రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. 29న స్కూళ్లలో ఎన్ని
Read Moreరూ.25 వేల కోట్లతో ..ఉప్పల్ను అభివృద్ధి చేశాం : బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, వెలుగు: రూ.25 వేల కోట్లతో ఉప్పల్ సెగ్మెంట్లో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామని బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఎన్నికల
Read Moreశేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరేస్తం : అరికెపూడి గాంధీ
మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి సెగ్మెంట్లో మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప
Read Moreఈవీఎంల పంపిణీకి ఏర్పాట్లు కంప్లీట్ చేయండి : అనుదీప్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను హైదరాబాద్ జిల్లా ఉప ఎన
Read More