హైదరాబాద్

గాంధీభవన్ రిమోట్... ఆర్ఎస్ఎస్ చీఫ్ చేతిలో ఉంది

మూడోసారీ కేసీఆరే సీఎం  అప్పుడు వైఎస్సార్ తో మాత్రమే ఉన్నం  కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయలే  అజారుద్దీన్

Read More

తెలంగాణలో అవినీతి రాజ్యం నడుస్తోంది: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత వరంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో అవినీతి రాజ్యం ఏలుతుందన్నారు.  తెలంగాణ అంటేనే పొరాటాలకు కేరాఫ్ అన్నారు.  తె

Read More

ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలు : వైఎష్ షర్మిల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. ప్రత్యర్థులను నై

Read More

బంగాళాఖాతంలో మరో తుఫాన్.. ఈ రాష్ట్రాల్లో అత్యంత ప్రభావం..

దేశంలో పలు ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేసిన మిథిలీ తుపాను తర్వాత బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 2023లో ఇది

Read More

Karthikamasam 2023: విష్ణువు అనుగ్రహం పొందాలంటే ... ఇదే సరియైన మార్గం. .. . .

కార్తీకమాసం అన్ని మాసములలో, అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతున్నది. ‘న కార్తీక సమో మాస’ అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మా

Read More

కేటీఆర్ సభ కోసం రోడ్డుపై నిలిపిన డీసీఎం వ్యాన్లు.. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచి ఉన్న డీసీఎం వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో

Read More

కార్తీకమాసం: నవంబర్ 23 కార్తీక శుద్ద ఏకాదశిన ఉపవాసం, జాగరణ చేస్తే...

కార్తీకంలో ప్రతీరోజుకు ఒక్క ప్రత్యేకత. ముఖ్యంగా కార్తీకదామోదర మాసంగా పేరుగాంచిన  కార్తీకమాసంలో  శుద్ద ఏకాదశి ( నవంబర్ 23) మరింత విశిష్టత కలి

Read More

సీఐని దూషించిన కేసు : ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు

హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ సీఐ శివచంద్రను దూషించారని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై బుధవారం (నవంబర్ 22న) పోలీసు స్టేష‌న్‌లో క

Read More

ఆ నలుగురే.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను దోచుకుతిన్నారు: విజయశాంతి

బీజేపీ..బీఆర్ ఎస్ ఒక్కటే.. కేసీఆర్ను మరోసారి గద్దెనెక్కించాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. పదేళ్లలో కేసీఆర్

Read More

జనవరి ఒకటి నుంచి నుమాయిష్ ప్రారంభం..

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, అలాగే విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహిస్తున్న  నుమాయిష్‌ ఎగ్జి

Read More

శబరిమలకు హైదరాబాద్ నుంచి 22 ప్రత్యేక రైళ్లు

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మార్గంలో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో

Read More

కాంగ్రెస్ అంటేనే దళారుల రాజ్యం : కేసీఆర్

తాండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.  ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక్క అయుధం ఓటు వేసే ముందు అభ్య

Read More

నిజాం కాలేజీ హాస్టల్ ముందు విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ బషీర్ బాగ్ నిజాం కాలేజీ గర్ల్స్ హాస్టల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా హాస్టల్ లో నీటి సరఫరా లేదంటూ.. రోడ్డుపై బైఠాయించారు

Read More