
హైదరాబాద్
తెలంగాణ ఎలక్షన్స్: ఇప్పటి వరకురూ.603 కోట్ల సొత్తు సీజ్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు తనిఖీల్లో 603 కోట్ల రూపాయల సొత్తును సీజ్ చేసినట్
Read Moreకేసీఆర్ కాళ్ల దగ్గర బీజేపీ..అవినీతిపై మోదీ ఎందుకు చర్యలు తీసుకుంటలే : విజయశాంతి
బీఆర్ఎస్, బీజేపీ మధ్య తెరచాటు ఒప్పందం : విజయశాంతి ఏ శత్రువుతో పోరాడుతున్నామో వారితోనే చేతులు కలిపారు బీజేపీ వాళ్లే పార్టీని పాతాళంలోకి
Read Moreఆడ ‘మగ’ అయిన్రు.. ఓటరు జాబితాలో మహిళలను పురుషులుగా మార్చిన్రు
కాగజ్ నగర్, వెలుగు : ఓటరు జాబితాలో స్త్రీలను పురుషులుగా మార్చారు. ఒకటి కాదు, రెండు కాదు చాలా చోట్ల ఓటరు జాబితాలో పేరు, ఊరు పేరు, వయసు, లింగం తప్పుగా వ
Read Moreనిరుద్యోగులను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలే : కోట నీలిమ
సికింద్రాబాద్, వెలుగు: ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పనలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని.. నిరుద్యోగులను మోసం చేసిందని సనత్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి
Read More17 మందిని కాపాడిన ఫైర్ సిబ్బందికి రివార్డు
హైదరాబాద్, వెలుగు : ఇటీవల నాంపల్లిలోని బజార్ఘాట్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ చేసిన ఫైర్&zwn
Read Moreచిలుకానగర్లో బండారి లక్ష్మారెడ్డి పాదయాత్ర
ఉప్పల్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ సెగ్మెంట్ పరిధి చిలుకానగర్ డివిజన్ పద్మావతి కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి శనివారం పాద
Read Moreపట్టపగలే యువతిపై కత్తితో దాడి
షాద్ నగర్, వెలుగు: పట్టపగలే ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన షాద్ నగర్ పట్టణంలో శనివారం జరిగింది. సీఐ ప్రతాప్ లింగం తెలిపిన వివరా
Read Moreఅర్థరాత్రి సెక్యూరిటీ లేకుండా పాతబస్తీకి కేటీఆర్
హైదరాబాద్/ మెహిదీపట్నం, వెలుగు: పాతబస్తీ మదీనా చౌరస్తాలోని షాదాబ్ హోటల్కు శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఎలాంటి ప్రొటోకా
Read Moreరేవంత్ రెడ్డి పక్కా ఆర్ఎస్ఎస్ మనిషి : మహమూద్ అలీ
షాద్ నగర్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా ఆర్ఎస్ఎస్ మనిషని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆయన మొదట ఆర్ఎస్ఎస్ లో పనిచేసి బీఆర్ఎస్, టీడీ
Read Moreకేసీఆర్, హరీశ్పై ఈసీకి ఫిర్యాదు చేస్తం: కాంగ్రెస్ నేత జి. నిరంజన్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు అడ్డగోలుగా తిడుతున్నరని.. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ
Read Moreప్రభుత్వ ఉద్యోగులను బీఆర్ఎస్ పట్టించుకోలే : జగదీశ్వర్ గౌడ్
మాదాపూర్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం హీనంగా చూసిందని.. వారి సమస్యలను పట్టించుకోలేదని శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గ
Read Moreఐదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం : ముఠా గోపాల్
ముషీరాబాద్, వెలుగు : ఐదేళ్ల కాలంలో ముషీరాబాద్ సెగ్మెంట్కు ఇచ్చిన హామీలను నెరవేర్చానని.. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కో
Read Moreకేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లింది : వీర్లపల్లి శంకర్
షాద్నగర్, వెలుగు : రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని షాద్ నగర్ సెగ్మెం
Read More