హైదరాబాద్

రాఖీ పండుగ ఒక్కరోజే ఆర్టీసీకి రూ.22.65 కోట్లు

హైదరాబాద్, వెలుగు: రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీకి రికార్డు రెవెన్యూ వచ్చింది. చరిత్రలో తొలిసారిగా గురువారం రూ.22.65 కోట్ల ఆదాయం వచ్చిందని సంస్థ తెలిపి

Read More

రాష్ట్రంలో మళ్లీ జెండా ఎగురవేస్తాం

శంకర్​పల్లి, వెలుగు : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్​ ప్రభుత్వంతోనే  సాధ్యమని చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శంకర్​ప

Read More

భార్య, కొడుకు కోసం వచ్చి.. అక్రమంగా ఉంటున్న పాకిస్తానీ

పాకిస్తాన్ కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ యువతితో దుబాయిలో ప్రేమ పెళ్లి  అల్లుడిని సిటీకి రప్పించేందుకు అత్తామామ ప్ల

Read More

మాకు గెలుపోటములను నిర్ణయించే సత్తా ఉంది

ఎల్​బీనగర్,వెలుగు: ఏ పార్టీని అధికారంలో ఉంచాలనే.. గెలుపోటములను నిర్ణయించే సత్తా తమ పార్టీలకు ఉందని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి కూనంనేని సాంబశివరావు వ్యా

Read More

కాంగ్రెస్ లోకి షర్మిల రావడం మంచిదే : భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబమంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఇష్టమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొన్ని భావోద్రేకాల వల్

Read More

మంచి ఆహారపు అలవాట్లతో మెరుగైన ఆరోగ్యం

శంషాబాద్, వెలుగు: క్యాన్సర్, పలు వ్యాధులను అరికట్టడానికి మంచి ఆహారపు అలవాట్లు అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శంషాబాద్ మండలం ముచ

Read More

ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది: ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ స్పెషల్ సెషన్ నేపథ్యంలో విపక్షాలకు ముందస్తు ఎన్నికల జ్వరం పట్టు కుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.

Read More

రాష్ట్రంలో లా అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెయిల్

గండిపేట్, వెలుగు : రాష్ట్రంలో శాంతిభద్రతల్లో లా అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ

Read More

ఘనంగా ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ వార్షికోత్సవాలు

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ  67వ వార్షికోత్సవం సందర

Read More

కేటీఆర్​ను కలిసేందుకు.. దుబాయ్​కి బీఆర్‌‌‌‌‌‌ఎస్ లీడర్లు

టికెట్ కోసం అక్కడే కలవడం మంచిదనే ఆలోచనలో నేతలు 6 న హైదరాబాద్​కు తిరిగి రానున్న మంత్రి హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ టికెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు

Read More

వెంకటరత్నా రెడ్డి డ్రగ్స్ కేసులో.. టాలీవుడ్, పొలిటికల్ లింకులు!

24 మంది వివరాలువెల్లడించిన టీ న్యాబ్ పరారీలో నలుగురు పెడ్లర్లు,17 మంది కన్జ్యూమర్లు నాంపల్లి కోర్టులో నిందితులను ప్రొడ్యూస్ చేసిన పోలీసులు

Read More

కమర్షియల్ బోర్లకు మీటర్లు మస్ట్

 గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ అధికారుల చర్యలు అధికంగా నీటిని వాడే కస్టమర్లకు మీటర్లు ఏర్పాటు   ఏరియాను బట్టి రూ. 1 నుంచి రూ. 4 వ

Read More

పాలమూరు ప్రాజెక్ట్.. లెక్కలు తీస్తున్న కాగ్

హైదరాబాద్, వెలుగు:  పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లెక్కలపై కాగ్ ఆరా​ తీస్తోంది. శుక్రవారం నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర అంశాలను ప

Read More